కొందరు ఆవేశంతో చేస్తారో లేదా.. ఆలోచనతో చేస్తారో తెలియదు కానీ.. బారీ నష్టం జరిగి తర్వాత పశ్చాతాపపడుతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం ...
గత కొన్ని నెలల నుంచి బంగారం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెరుగుతున్న ధరలకు సామాన్యుడు డీలా పడుతున్నాడు. వీటిపై ఎన్ని రాస్తారోకోలు, ధర్నాలు చేసినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ...
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఓ రోజు గొడవ పడినా.. మరో రోజు వాటికి అవే సర్దుకుపోతుంటాయి. ఇలా కష్టాలు, సుఖాలతో ఫ్యామిలీని ముందుకు నడుపుతూ ఉంటారు దంపతులు. కానీ ఓ భార్య తన భర్తను ఏ పని చేసినా.. తిడుతూ ...
దుబాయ్, సౌదీ, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో బోర్ వేస్తే నీటికి బదులు పెట్రోల్, చమురు ఉబికి వస్తుంది. అక్కడ ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉండడంతో పెట్రోల్ ను బోర్లతో తవ్వితీసి అమ్ముకుంటున్నారు. కానీ వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వల్ల ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాహనదారులు రోడ్డుపై అడుగుపెట్టాలంటే భయపడాల్సిన ...
కరోనా, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజల ఆదాయం లాక్ డౌన్ వల్ల తగ్గింది. లక్షల సంఖ్యలో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగాలు ...
కొన్ని సందర్భాల్లో ప్రధాన పదవుల్లో ఉన్న నేతలు తీసుకున్న నిర్ణయాలు లాభం కంటే నష్టం ఎక్కువగా చేస్తాయి. తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న ఒక నిర్ణయం కూడా మన రాష్ట్రం కంటే ఇతర రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!