మరోసారి వివాదంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు.. రూ. 60 కోట్ల మోసం!
ముంబై: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దీపక్ కొఠారి జుహు పోలీస్ స్టేషన్లో వీరిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు అధికారికంగా కేసు ...



































