తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ షో రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ కూల్ ఎవరూ అంటే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటగా మానస్ పేరు వినపడగా, ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి మరో సోషల్ మీడియా సంస్థ షాక్ ఇచ్చింది. దిల్లీలో హత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల బాలికల కుటుంబ వివరాలను బహిర్గతం చేస్తూ ఓ ఫొటో పోస్ట్ చేసినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. ...
కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు ట్యిట్టర్ సంస్థ ప్రకటించింది. తాజాగా తను చేసిన ఓ పోస్ట్లో అత్యాచారం, హత్యకు గురైన ఘటనలో బాధితురాలి బంధువుల ఐడెంటిటీని బయటపెట్టారని పలువురు ఆయనపై విమర్శలు చేసిన నేపథ్యంలో ...
సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కు భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నియమాలను పాటించాలని వివిధ సోషల్ మీడియా సంస్థలకు తెలిపిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ సంస్థలకు సంబంధించిన అధికారుల ...
ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. ఈ క్రమంలోనే ఈ మాధ్యమాలకు ...
గత నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పదవిలో ఘోర పరాజయం పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్స్ లోతుగా పరిశీలించిన ట్విట్టర్ తన ఖాతాను నిషేధిస్తున్నట్లు తాజాగా ...