ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ దివ్య వృక్షం లక్ష్మీదేవి, మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ...


























