విశాఖ గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం అని అన్నారు జగన్. మృతుల కుటుంబాలకి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. విశాఖలో గ్యాస్ లీక్ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. అలాగే కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు....
ఏపీలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం. తాజగా మద్యం దుకాణాల దగ్గర రద్దీని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు నిన్ననే తెరిచారు. ఇప్పటికే రాష్ట్రంలో...
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటినుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ ఒక కీలక ప్రకటన చేసింది జగన్...
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉంది.. మరోవైపు లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జోన్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై తాజాగా మరో...
కరోనా నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఈ...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మనదేశంలో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన రెండు మూడు రోజులలో ఈ వైరస్ భారిన పెద్దవారి సంఖ్య తీవ్రంగా కలచివేస్తుంది. తెలంగాణలో తగ్గుముఖం...
టాలీవుడ్ కమిడియన్, ఎస్వీబిసి మాజీ చైర్మెన్ పృథ్విరాజ్ గత కొద్దిరోజులుగా మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.. అయన మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న విషయం తెలిసిందే.. టిక్ టాక్ మరియు మిగిలిన సోషల్ మీడియాలాలో తన వీడియోలను ఎడిట్ చేస్తున్నారని, తనను...
ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ vs పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్…. అవును మీరు వింటున్నది నిజమే… పీఎం మోడీ ఎలాంటి ప్రకటన చేసినా రాజకీయపరంగా పాలనాపరంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించిన దానిని చీల్చి చెండాడే మొదటి వ్యక్తి ఎవరైనా...
మెగాస్టార్ చిరంజీవి అయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనపై ఆసక్తికరమైన వ్యాఖలు చేసారు. సినిమాల్లో మెగాస్టార్ వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత అన్న బాటలో రాజకీయాలలో కూడా అడుగుపెట్టారు పవన్....
ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది… ఇప్పటికీ పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రంజాన్ మాసం నడుస్తున్న వేళ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముస్లింలు అందరిని తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు...