కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఏపీలో పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయగా.. స్థానిక సంస్థల ఎన్నికలను...
హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్, వైద్యాధికారులతో చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా తరచూ గాంధీ ఆసుపత్రి, ఫెవర్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కరోనా ఐసోలేటెడ్ వార్డులను పరిశీలిస్తున్నారు. ఈ...
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం సాయంత్రం శంషాబాద్ లో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాద్ లోని మియాఖాన్ గూడా సమీపంలో ఉన్న కేసీఆర్ ఫేమ్ హౌస్ లీజ్ కు...
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతకొంత కాలంగా జరుగుతున్నా ఆందోళనలు జరుగుతున్నాయి.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.. దీనిపై 200 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నుంచి జరిగిన ఈ హిసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇదివరకే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు పేదలకు శుభవార్త అందిచారు. ఇటీవలే "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి ఇందులో భాగంగా కృష్ణ, గుంటూరు జిల్లాలలోని అర్హులైన వారికీ...
తెలంగాణ రాజకీయాలలో చెదిరిపోని ఇమేజ్ సొంతం చేసుకున్న నేత కల్వకుంట్ల తారకరామారావు అందరు షార్ట్ కట్ లో కేటీఆర్ అని పిలుస్తుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత ఆస్థాయిలో జనాలలో క్రేజ్ సంపాదించినా నేత ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కేటీఆర్...
మాజీ ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నేత, టాలీవుడ్ కమిడియన్ పృద్విరాజ్… ఎస్వీబిసి మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడినట్టు వచ్చిన టేపులు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చే జరిగింది. అయితే తాజాగా తనపై వచ్చిన అభియోగాలపై పృథ్వి ఘాటుగా స్పందించారు. తాను...
అమరావతి రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే… అయితే ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి వేడుకలు ఉండడంతో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోడానికి గుడికి వెళ్తున్న రైతు కాలిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్ లోని కారు దూసుకెళ్లింది....
ఏపీ లో కాంగ్రెస్ ఉందో లేదో అన్నట్టుగా ఉంది ఇప్పటి వరకు పరిస్థితి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇదివరకే నియమించిన అధిష్టానం తాజగా...
సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తీవ్ర విమర్శలు చేసారు.. జగన్ భారత దేశం దాటి వెళితే అరెస్ట్ అవుతారని, ఆ భయంతోనే జగన్ దేశం విడిచి వెళ్ళడానికి భయపడుతున్నారని వ్యాఖానించారు. అన్ని దేశాల కంటే అరబ్...