Vivo v30: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్...
Revantha Reddy: రేవంత్ రెడ్డి అనుముల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఓ ప్రభంజనం సృష్టించారు. పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో హస్తం జెండాను ఎగురవేశారు. ఇలా...
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే ఉంటుంది. అయితే చాలామంది చార్జింగ్ పెట్టే విధానంలో చాలా తప్పులు చేస్తున్నారు. దీంతో బ్యాటరీ లైఫ్ త్వరగా అయిపోతుంటుంది. తర్వాత చార్జింగ్ ఆగడం లేదంటూ లబోదిబోమంటుంటారు. అలా కాకుండా మొదటి...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యా సంస్థలు మూత పడటంతో విద్యార్థులకు తరగతుల విషయంలో ఆటంకం...
భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ పాటించాలని, లేకపోతే ఆ సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర...
ప్రస్తుత కాలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను, వారికి సంబంధించిన విషయాలను తెలియజేసేవారు. ఈ క్రమంలోనే ఈ మాధ్యమాలకు...
ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులలో ఆటోలో లేదా బస్సులో ప్రయాణం చేయాలంటే ఎంతో సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ఎక్కువమంది ద్విచక్ర వాహనాలలో వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ...
ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం అధికమవడంతో రోజురోజుకు సరికొత్త యాప్ ల వినియోగం కూడా పెరిగింది. మనకు నిత్యం అవసరమయ్యే వివిధ రకాల సేవలను సదరు కంపెనీలు వివిధ యాప్స్ ద్వారా అందిస్తున్నాయి. ఎన్నో స్టార్టప్ కంపెనీలు ప్రస్తుత...
అద్భుతమైన ప్రత్యేకమైన ఫీచర్లతో షావోమీ తాజాగా విడుదల చేసిన రెడ్ మీ నోట్ 10 ఎస్ సేల్ నేడే మే 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే తొలి సేల్ లో భాగంగా షావోమీ రెడ్ మీ నోట్ 10...
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వినియోగదారులకు శుభవార్త ను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగానే 5జీ టెక్నాలజీ ట్రయల్స్ నిర్వహించుకోవచ్చని టెలికం కంపెనీలకు...