స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ మంది వినియోగదారులు వినియోగించే అప్లికేషన్లలో ట్రూ కాలర్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా యాప్ వినియోగదారులకు అవతలి వైపు నుంచి కాల్ చేసే వాళ్ల వివరాలు సులభంగా తెలుస్తుంది. మనలో చాలామంది ప్రతిరోజూ స్పామ్ కాల్స్...
దేశీయ టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. జియో రాకతో దేశంలోని ప్రజలకు అనేక ప్రయోజనాలు కలిగాయి. ఒకప్పుడు 1 జీబీ డేటా కోసం 100 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉండగా జియో తక్కువ ధరకే ఉచిత...
రోజురోజుకు టెక్నాలజీ వినియోగం ఎంత పెరుగుతోందో టెక్నాలజీని వినియోగించుకుని మోసాలు చేసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అమాయకులను టార్గెట్ చేసి మోసగాళ్లు తెలివిగా వాళ్లను బురిడీ కొట్టిస్తున్నారు. డేటింగ్ యాప్స్ ద్వారా మోసగాళ్లు ఈ తరహా మోసాలకు...
మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా గంట సమయం కూడా గడపలేనంతలా ఫోన్ కు అడిక్ట్ అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. అయితే...
మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ల విషయంలో బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడేవాళ్లు, యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వ్యక్తమవుతూ ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లు...
మనలో చాలామందికి ప్రతిరోజూ ఏదో ఒక ఆఫర్ పేరిట ఫోన్లు వస్తుంటాయి. మరి కొంతమందికి ఆన్ లైన్ లో నచ్చిన వస్తువులు సెకండ్ హ్యాండ్ లో తక్కువ ధరకే దర్శనమిస్తూ ఉంటాయి. ఆలస్యం చేస్తే ఆఫర్ అందుబాటులో ఉండదని భావించి మనలో...
దేశంలోని ప్రజలకు ఈ కామర్స్ సైట్లు, ప్రముఖ కంపెనీలు పండుగను ముందుగానే తెస్తున్నాయి. వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బీపీఎల్, వివో, పానాసోనిక్, రియల్మి, శాంసంగ్, ఎల్జీ కంపెనీలు...