ADVERTISEMENT

Tag: benefits

రోజుకు మూడు గుడ్లు తినండి.. ఆ సమస్య నుంచి విముక్తి పొందండి!

గుడ్డు మనఆరోగ్యానికి మంచిది అనే సంగతి మనందరికీ తెలిసిందే.రోజు ఒక గుడ్డు తింటే ఎటువంటి అనారోగ్యాలు రావని ఇన్నిరోజులు భావించాము.కానీ రోజుకు

వర్షాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

సాధారణంగా చెరుకు రసం వేసవికాలంలో ఎక్కువగా తాగుతారు.వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల మన శరీరాన్ని చల్లబరచకోవడం కోసం,మన శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన

కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. రూ.4 లక్షల తగ్గింపు పొందే ఛాన్స్..?

దేశంలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చుల వల్ల కొత్త ఇల్లును కొనుగోలు చేయడం అంత తేలిక కాదు. అయితే కేంద్రం మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవాళ్లకు మాత్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సెక్షన్ 80ఈఈ కింద ...

నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

సాధారణంగా అందరూ పండ్లరసాలను తాగడానికి ఎంతో ఇష్ట పడుతుంటారు. ఒక్కొక్కరు వారి అభిరుచికి అనుగుణంగా ఒక రకమైన పండ్ల రసాలను తాగుతుంటారు. కానీ ఈ పండ్ల రసాలలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ...

కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. ఏకంగా 2.5 లక్షలు తగ్గింపు..?

మరో నాలుగు వారాల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. దీంతో చాలా కంపెనీలు ఇయర్ ఎండ్ సేల్ పేరుతో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. కొత్త కారు కొనాలనుకునే ...

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ఛార్జీలు..?

ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేవాళ్లకు శుభవార్త చెప్పింది. రవాణా ఛార్జీలను గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గించింది. ఏపీఎస్‌ఆర్టీసీ రవాణా ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకు రవాణా విస్తరణను మరింత పెంచవచ్చని భావిస్తోంది. 100 కిలోమీటర్ల లోపు దూరానికి ఏపీఎస్‌ఆర్టీసీ ...

మద్యం తాగినా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చేయాల్సిన పనులివే..?

దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగడం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ...

ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆ కార్డు ఉంటేనే సరుకులు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సబ్సిడీ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికి బియ్యం కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల నుంచి ఎవరికైతే ...

ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు.. కొత్త కార్డుల వల్ల ప్రయోజనాలివే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన స్కీమ్ లలో వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం ఈ ...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్..?

ప్రధాన నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు ...

Page 6 of 7 1 5 6 7

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!