హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన భాగ్యనగర్కు రానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా ...
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, కేటీఆర్కు ఎదురుదాడి చేశారు. శనివారం అనకాపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు ...
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి అప్రత్యాశితంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైద్యుల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె వెంటనే ఆమోదించారు. ...
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని గారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆయన మరణం అనేక ...
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 7 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యే మంత్రులు, ...
బీజేపీలో రాజా సింగ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ...
Actress Jayaprada: సీనియర్ నటి బిజెపి నాయకురాలు జయప్రద పై ఉత్తర ప్రదేశ్ రాంపూర్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కోర్టు జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.అయితే కోర్టు ఈమెకు నోటీసులు జారీ ...
KCR: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సంచలనంగా మారాయి.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పాటు గడువు ఉన్నప్పటికీ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సెగ తగులుతుంది. ఇక తెలంగాణలో అయితే బి ఎస్ ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ...
Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంది. ఇకపోతే ఈయన చేసే కామెంట్లు కూడా ...
మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని ఖండించారు బీజేపీ అధ్యక్షుడు సంజయ్. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రవణ్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన టిఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ...