“సైకోలతో మాట్లాడిస్తున్నారు” వై.ఎస్. జగన్పై బుద్ధా వెంకన్న ఫైర్..
అమరావతి: వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్లను "సైకోలు"గా అభివర్ణిస్తూ, ...


























