దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇదివరకే ప్రకటించింది. అయితే 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని...
మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.వ్యాక్సిన్...