సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసి వస్తే బిల్లుతో పాటు ఏ పదో పాతికో టిప్ ఇచ్చి వస్తాము. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా రెస్టారెంట్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ క్రమంలోనే రెస్టారెంట్ లో ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆంక్షలను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రస్తుతం పోలీసులను చూస్తే ప్రజలు భయంతో ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఈ ...
రెండవ దశ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావం సినిమా రంగంపై పడటంతో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని ...
రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్ గా యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షోను హోస్ట్ చేసినా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై ...
కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరం మార్చి నెల 3వ వారం నుంచి దేశంలో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తరువాత పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. రోజులు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూ ఉండటంతో పాఠశాలలు తెరిచినా ...
మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఓపిక తగ్గిపోతోంది. కిలోమీటర్ దూరం నడవాలంటే కూడా చాలామంది భారంగా ఫీలవుతున్నారు. మూడు నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఇక తమ వల్ల కాదని ఆగిపోతున్నారు. అయితే ఒక బాలుడు మాత్రం అమ్మమ్మ కోసం ఏకంగా 2,800 ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!