దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 40 రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 120...
కరోనా సంక్షోభ సమయంలో ఆదాయం తగ్గడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలన్నీ లాక్ డౌన్ సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో పాటు...
గ్యాస్ కంపెనీలు రెండు రోజుల క్రితం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం...
చమురు కంపెనీలు సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచాయి. ఇప్పటికే నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు...