సాధారణంగా మన ఇంట్లో పెంపుడు జంతువులకు అవి చిన్నవిగా ఉంటే వాటి ఆకలి తీర్చడానికి పాలు పోయడ మనం చూస్తూనే ఉంటాం. అచ్చం ఇదే తరహాలో ఓ మహిళ పిల్లికి పాలు పోయడంతో ఆమె పై...
కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. కరోనా ఉధృతి తగ్గిందనుకునే లోపు కొత్తరకం కరోనాకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారికి...
దేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ లావాదేవీల కోసం వినియోగించే గూగుల్ పే యాప్ కస్టమర్లకు వరుస షాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ పే తాజాగా చేసిన కొన్ని ప్రకటనలు యాప్ యూజర్లకు నష్టం కలిగించేవిగా...
దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి. భారత్ లో కోట్ల సంఖ్యలో ప్రజలు ఇతరులకు నగదు పంపడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతర అవసరాల కోసం...
గడిచిన ఎనిమిది నెలల నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు....