ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి.ఇలాంటి తరుణంలో ఇండియాలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే,జనవరి నెలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటిదశలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో దశలో ...