బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలికి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు అధికారిక ప్రకటన చేసాయి. నిన్న రాత్రి RTPCR టెస్టులు చేయగా కోరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు బిసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌరవ్ గంగూలి ...
దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.ఒక వైపు కరోనా మరొకవైపు డెంగ్యూ తో ప్రజలు పోరాడుతున్నారు.ఇవి రెండు చాలవన్నట్లు వాతావరణ మార్పులకు అనుగుణంగా వైరల్ జ్వరాలు మొదలయ్యాయి.అయితే ఈ మూడు వ్యాధులకు దాదాపుగా ...