Singer Kousalya: కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమను నీడలా వెంటాడుతుంది.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి రోజూ ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఈ వైరస్ తో పోరాడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో ...
గత రెండు సంవత్సరాల నుంచి కరోనా పరిస్థితుల కారణంగా మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపించడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో కూర్చోవడం వల్ల ...
గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలన్నింటిలో చిగురుటాకుల వణికిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి తీవ్రమైన కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం భారత దేశం రెండవ దశ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మెలగటంతో మూడవ దశను అరికట్టవచ్చని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా పలు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు సైతం ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించారు. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉండటంవల్ల చాలామంది ఉద్యోగులకు ...
గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ, కోట్లాది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ముఖ్యంగా అధిక జనాభా గల భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీన్ని ...