సాధారణంగా కిలో బియ్యం ఎంత అనే ప్రశ్నకు ఎవరైన 30 రూపాయల నుంచి 50 రూపాయల ఖరీదు చేస్తుందని చెబుతారు. అయితే కృష్ణ బియ్యం మాత్రం ఏకంగా కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఈ బియ్యాన్ని పండించిన ...
ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేవాళ్లకు శుభవార్త చెప్పింది. రవాణా ఛార్జీలను గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గించింది. ఏపీఎస్ఆర్టీసీ రవాణా ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకు రవాణా విస్తరణను మరింత పెంచవచ్చని భావిస్తోంది. 100 కిలోమీటర్ల లోపు దూరానికి ఏపీఎస్ఆర్టీసీ ...
గడిచిన 4 రోజులుగా ఢిల్లీ శివార్లలో రైతులు తిండి తినకుండా, నీళ్లు తాగకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని మార్గాల్లో బెదిరించినా రైతులు ఏ మాత్రం భయాందోళనకు గురి కాకుండా తమ ఆందోళనను శాంతియుతంగా తెలియజేస్తున్నారు. పోలీసుల ...
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాలలో నగదు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రైతులకు సున్నావడ్డీ పంట రుణాలు ఇస్తున్నట్టు ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, వేరుశెనగ రైతులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ...
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ...
దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల ...
కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి ...
దేశంలో రోజురోజుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. వ్యవసాయం చేసే అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని పలు సర్వేల్లో తేలింది. అలా పెళ్లి కాని రైతుల కోసం ఒక వ్యక్తి ఏకంగా మ్యారేజీ బ్యూరోను ఏర్పాటు చేశాడు. సాధారణంగా మ్యారేజీ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా ఒక నిర్ణయం అమలులోకి వఛ్చింది. స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ద్వారా రైతులు ఇకపై సులభంగా రుణాలు పొందగలుగుతారు. సహకార బ్యాంకులు, సంఘాల ద్వారా రైతులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ దేశంలో కరోనా ...