స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కీలక ప్రసంగం చేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన సతీమణి ...


































