కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే… మార్చి 23 నుంచి దశలవారీగా పొడిగించుకుంటూ వస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సంస్థలు తప్ప మిగిలినవి అన్ని మూత పడ్డాయి....
దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతారవరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది....
వలస కూలీలా తరలింపుపై కేంద్ర కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29, మే 1 న ఇచ్చిన ఆదేశాలపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరిని తరలించాలి అనే అంశంపై రాష్ట్రాలకు మరోసారి కీలక మార్గదర్శకాలు ఇచ్చింది...
దేశవ్యాప్తంగా కరోనా దెబ్బతో మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం కొన్ని వెసులుబాటులను కల్పించింది. అందులో మందుబాబులకు కిక్కిచ్చే అంశం కూడా ఉంది. మే 4 నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్...
హైదరాబాద్ లోని టోలీచౌకిలో వేలాదిమంది కూలీలు రోడ్డుమీదయికి వచ్చి ఆందోలన చేపట్టారు. తమన్ సొంత రాష్ట్రాలకు పంపాలంటూ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలసల కూలీలు అందరు నిరసనకు దిగారు. హైదరాబాద్ టోలిచౌకి మరియు చుప్పక్కల ప్రాంతాలలో నిర్మాణ రంగం మరియు...
పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఏపీ సరిహద్దులకు రావొద్దంటూ సీఎం జగన్ ఒక విజ్ఞప్తి చేసారు. కరోనా కట్టడికి తెసుకోవాల్సిన చర్యపై ఉన్నతాధికారులతో సమేవేశం నిర్వచించిన జగన్. కేంద్ర హోమ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలసకులకు మాత్రమే రాష్ట్రంలోకి...
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉంది.. మరోవైపు లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని జోన్లలో మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యంపై తాజాగా మరో...
యూట్యూబ్ లో చూసి క్యారెట్ బీర్ తయారు చేసాడు. అక్కడితో ఆగకుండా దాన్ని అమ్మకానికి పెట్టాడు.. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. తమిళనాడులోని తిరుచ్చినాం, కుప్పం ప్రాంతంలో క్యారెట్ బీర్ తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు...
లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఇరుక్కుపోయి.. తమ రాష్ట్రాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ లు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. అటువంటి వారు ఈ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలంగాణ పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన...
కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఇంట్లో ఒకరికి తప్పనిసరిగా కరోనా టెస్ట్ జరపాలని నిర్ణయించింది. ఆర్ధికంగా కొంచెం భారం అయినప్పటికి ప్రస్తుత పరిస్థితుల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే...