సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందుగా తెలిసింది బన్నీకే.. వెంటనే బన్నీ ఏం చేశాడో తెలుసా?
శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనికి చికిత్స నిమిత్తం అక్కడే ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ...


































