ADVERTISEMENT

Tag: central government

మరో కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. నిరుద్యోగులకు శుభవార్త..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్ ను ప్రకటించింది. ఆత్మనిర్భర్ ...

మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. 2 లక్షల కోట్లతో కొత్త స్కీమ్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రంగాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పీఎల్‌ఐ స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సె‌న్‌టివ్ స్కీమ్‌ ...

రైతులకు, నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఆ పథకాలకు గ్రీన్ సిగ్నల్..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ...

రేషన్ కార్డుదారులకు అలర్ట్. ఈ తప్పు చేస్తే రేషన్ కట్…?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులను చేస్తుంది. అయితే కేంద్రం నిబంధనలలో ఎన్ని మార్పులు చేస్తున్నా కొందరు మాత్రం అక్రమంగా ...

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి 45 వేల కోట్ల రూపాయలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశవ్యాప్తంగా పంటలు పండించిన రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలను కేంద్రం కొనుగోలు చేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ...

దేశంలోని వాహనదారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి అది తప్పనిసరి..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వాహనదారులు జనవరి 1, 2021 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఉండే విధంగా జాగ్రత్తలు ...

ఈపీఎఫ్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీగా పెన్షన్ పెంపు..?

కేంద్రం ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన కార్మిక శాఖ నుంచి వెలువడింది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల ...

అన్నదాతలకు కేంద్రం షాక్… ఆ బెనిఫిట్ కు అర్హులు కాదంట..!

కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి ...

ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఆ ట్యక్స్ మినహాయింపు..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం నుంచి దేశంలో లాక్ డౌన్ ...

మోదీ సర్కార్ ఆదేశాలు.. అక్కడ నవంబర్ 30 వరకు లాక్ డౌన్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే ...

Page 5 of 6 1 4 5 6

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!