కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశవ్యాప్తంగా పంటలు పండించిన రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలను కేంద్రం కొనుగోలు చేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వాహనదారులు జనవరి 1, 2021 నుంచి వాహనాలకు...
కేంద్రం ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన కార్మిక శాఖ నుంచి వెలువడింది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉన్నట్టు...
కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పురుష ఉద్యోగులు సైతం శిశు సంరక్షణ సెలవులు తీసుకునే అవకాశం కల్పించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ ఈ మేరకు...
నేటి తరం యువతలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కల. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా తక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది....
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో రుణాలు తీసుకున్న వాళ్లకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపుకు సంబంధించి తాజాగా కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రజలు ఆర్థిక...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి విదితమే. కేంద్రం కొన్ని నెలల క్రితం జన్ ధన్ ఖాతా ఉన్న మహిళల ఖాతాలలో నగదు జమ...