కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన స్కీమ్ ను ప్రకటించింది. ఆత్మనిర్భర్ ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రంగాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పీఎల్ఐ స్కీమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్ స్కీమ్ ...
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ...
దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు రేషన్ కార్డ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అర్హులను చేస్తుంది. అయితే కేంద్రం నిబంధనలలో ఎన్ని మార్పులు చేస్తున్నా కొందరు మాత్రం అక్రమంగా ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశవ్యాప్తంగా పంటలు పండించిన రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలను కేంద్రం కొనుగోలు చేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వాహనదారులు జనవరి 1, 2021 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ ఉండే విధంగా జాగ్రత్తలు ...
కేంద్రం ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన కార్మిక శాఖ నుంచి వెలువడింది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల ...
కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ , లాక్ డౌన్ వల్ల దేశంలో రైతులు సైతం భారీగా నష్టపోయిన సంగతి ...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల నాలుగవ వారం నుంచి దేశంలో లాక్ డౌన్ ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే ...