ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది.. ఈ సెకండ్ వేవ్ లో భాగంగా రోజుకి లక్షల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి..సామాన్య ప్రజలు ఈ మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, ...