తిరుమల భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు.. టీటీడీ హెచ్చరిక
తిరుపతి, సెప్టెంబర్ 3, 2025: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు హెచ్చరించారు. భక్తురాలు ఊర్వశి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ ...

































