దేశంలో జరిగే వాహన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు మందుబాబుల వల్లే జరుగుతున్నాయి. మద్యం మత్తు వల్ల కొందరు తమ ప్రాణాలను కోల్పోతుంటే మరి కొందరు అవతలి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. కొత్తకొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా మద్యం తాగి వాహనాలు...
2020 సంవత్సరాన్ని దేశంలోని ప్రజలు బ్యాడ్ ఇయర్ గా భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రజలు ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు 2020లో ఏర్పడ్డాయి. అయితే దేశంలోని ప్రజలు 2021 సంవత్సరంలో పరిస్థితులు...
మగవారిని వేధించే సమస్యలలో అతి పెద్ద సమస్య బట్టతల ఏర్పడడం. అతి చిన్న వయసు కలిగిన వారిలో ఈ సమస్య ఎక్కువగా పట్టిపీడిస్తోంది. అధిక మొత్తంలో జుట్టు ఊడిపోవటం వల్ల జుట్టు పెరగడం కోసం ఎక్కువ శ్రద్ధను అబ్బాయిలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లయితే...
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కోల్పోయిన వారితో పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలో నిరుద్యోగుల రేటు అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ...
సాధారణంగా అమ్మాయి కాళ్లను చూసి కొందరు అమ్మాయి వ్యక్తిత్వాన్ని చెబుతుంటారు. ముఖ్యంగా బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే చాలా గడుసుదని, తన భర్తను తన చేతుల్లో పెట్టుకుంటుందని చెబుతుంటారు. ఈ విధంగా కాళ్ళ వేళ్ళను బట్టి కొందరు వ్యక్తులు...
సాధారణంగా మనం ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉండటం గమనిస్తూ ఉంటాము. కొందరు బల్లిని చూడగానే ఆమడ దూరం పారిపోతారు. మరి కొందరు బల్లి అంటేనే ఎంతో అసహ్యించుకుంటారు. కొన్నిసార్లు ఏదైనా పనిలో ఉన్నప్పుడు మన పై బల్లి పడటం సహజంగా గమనిస్తూనే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికవుతారనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం పదో తరగతి మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలకు విద్యార్థుల ఎంపిక జరిగేది. ఈ ఏడాది కరోనా, లాక్ డౌన్...
కరోనా మహమ్మారి దేశ ప్రజల ఆలోచనలను, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెద్దపెద్ద వ్యాపారాలు చేసిన వాళ్లు సైతం కోట్ల రూపాయలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు...
భారతదేశంలో నివశించే వారికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఏ సంక్షేమ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా ఆధార్...
కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020 వచ్చి అందరికీ వనుకుపుట్టేలా చేసింది. ఒక పక్క కరోనా విలయ తాండవం.. మరో పక్క సినీ మరియు క్రీడా దిగ్గజాలు మరణించడం వంటి అనేక బాధాకర విషయాలు 2020లో చూసాం. ఈ నేపధ్యంలో తదుపరి...