సాధారణంగా చెరుకు రసం వేసవికాలంలో ఎక్కువగా తాగుతారు.వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల మన శరీరాన్ని చల్లబరచకోవడం కోసం,మన శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన
మనం ప్రతి రోజు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటాము. అయితే మనం చేసుకున్న ఆహార పదార్థాలు మనకు రుచి కలిగి ఉండాలంటే తప్పనిసరిగా అందులోకి ఉప్పు వేయాల్సిందే.