ADVERTISEMENT

General News

Get real time update about this post category directly on your device, subscribe now.

కిలో మటన్ రూ.700 గా నిర్ణయించిన తెలంగాణ సర్కార్ !! నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. !

లాక్ డౌన్ నేపథ్యంలో మాంసం డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు చికెన్, మటన్ తినడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇదే అదనుగా మాంసం వ్యాపారులు అధిక ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా ధరలు పెంచి అమ్ముతున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల...

Read moreDetails

మామిడి పండ్లు హోమ్ డెలివరీ… తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన…!!

మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అసలే వేసవి కాలంలో తియ్యని మామిడి పండ్లు నోరూరుతూ ఉంటాయి. బంగిన పల్లి, రసాలు, మాల్గోబా, కలమామిడి ఇలా రకరకాల మామిడిపళ్ళు లొట్టలేసుకుంటూ తినే సమయం. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ ప్రభావం...

Read moreDetails

సుప్రీం కోర్టులోని ఉద్యోగికి కరోనా పాజిటివ్…!!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక వైపు ఈ మహమ్మారి కట్టడికోసం లాక్ డౌన్ అమలులో ఉన్నా… కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే...

Read moreDetails

టిఫిన్ సెంటర్ ద్వారా 36 మందికి కరోనా పాజిటివ్.. విజయవాడలో కరోనా విలయతాండవం!!

కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతుంది. దాదాపు అన్ని దేశాలలోను కరోనా విజృంభిస్తుంది. మన దేశంలో కూడా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతూ ఉన్నాయి. విరస్ ను కట్టడి చేయడం చాలా...

Read moreDetails

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో….నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో...

Read moreDetails

అందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్…!! కటింగ్ షాప్ కి వెళ్లినందుకు 6 గురికి కరోనా పాజిటివ్…!

కరోనా దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. గత గొద్దిరోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా...

Read moreDetails

జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్నారా ? ఈ నంబర్ కు ఫోన్ చేయండి..

కరోనా కోరలు చాస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి ఆహరం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ శక్తి...

Read moreDetails

భారత్ లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఊహించని స్థాయిలో మరణాలు… హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది… ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మహమ్మారి దాని వ్యాప్తిని రోజు రోజుకు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుత...

Read moreDetails

రిలయన్స్ జియోలో వాటా కొన్న పేస్ బుక్ !! అంబానీకి కృతఙ్ఞతలు తెలిపిన మార్క్ జుకెర్ బర్గ్ !

రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫెస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసారు.. 43,574 కోట్లకు ఈ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 4.42 లక్షల కోట్ల విలువగల జియోలో తన వంతు వాటా కొనుగోలుచేయడం వాల్ల ఫెస్బుక్...

Read moreDetails

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి…!! ఇప్పటికే 17 వేలు దాటిన కోవిడ్ -19 కేసులు…

మన దేశంలో కరోనా నానాటికీ పెరుగుతూనే ఉంది.. కోవిడ్-19 ప్రభావాన్ని సకాలంలో గుర్తించి లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే అనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా...

Read moreDetails
Page 497 of 608 1 496 497 498 608

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!