లాక్ డౌన్ నేపథ్యంలో మాంసం డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు చికెన్, మటన్ తినడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇదే అదనుగా మాంసం వ్యాపారులు అధిక ధరలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. భారీగా ధరలు పెంచి అమ్ముతున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల...
మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? అసలే వేసవి కాలంలో తియ్యని మామిడి పండ్లు నోరూరుతూ ఉంటాయి. బంగిన పల్లి, రసాలు, మాల్గోబా, కలమామిడి ఇలా రకరకాల మామిడిపళ్ళు లొట్టలేసుకుంటూ తినే సమయం. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ ప్రభావం...
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక వైపు ఈ మహమ్మారి కట్టడికోసం లాక్ డౌన్ అమలులో ఉన్నా… కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే...
కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతుంది. దాదాపు అన్ని దేశాలలోను కరోనా విజృంభిస్తుంది. మన దేశంలో కూడా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతూ ఉన్నాయి. విరస్ ను కట్టడి చేయడం చాలా...
తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో...
కరోనా దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. గత గొద్దిరోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా...
కరోనా కోరలు చాస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి ఆహరం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ శక్తి...
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది… ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మహమ్మారి దాని వ్యాప్తిని రోజు రోజుకు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుత...
రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫెస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసారు.. 43,574 కోట్లకు ఈ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 4.42 లక్షల కోట్ల విలువగల జియోలో తన వంతు వాటా కొనుగోలుచేయడం వాల్ల ఫెస్బుక్...
మన దేశంలో కరోనా నానాటికీ పెరుగుతూనే ఉంది.. కోవిడ్-19 ప్రభావాన్ని సకాలంలో గుర్తించి లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే అనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా...