Poverty In Telangana and AP: నీతి ఆయోగ్ జాతీయ బహువిధ దారిద్య్ర సూచికలో ఏపీ కన్నా తెలంగాణ వెనకబడి ఉంది. ఆర్థిక, సాంఘిక అసమానతలే తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపుతోంది. వారిని పట్టుకోవడంలో పోలీసులుకు సవాల్ గా మారింది. వారం రోజుల వ్యవధిలో ఈ...
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా భువనేశ్వరి గురించి వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబునాయుడు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తను ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే అసెంబ్లీ లోకి అడుగు పెడతానని...
జగనన్న విద్యా పథకం కాకుండా టీచర్ల కొరత పై దృష్టి పెట్టాలన్నారు ఎంపీ రఘురామ రాజు.ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది అని గుర్తు చేశారు. పాఠశాల పున ప్రారంభం పై సీఎం జగన్ మరోసారి పునరాలోచించాలని...
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం.. విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని...
భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగు అమ్మాయి రజినీకి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజనీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో క్యాంపు ఆఫీసులో సమావేశం...
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ. గతంలో నేతన్నలకు రూ.50వేలకు పైబడి పథకాలు, సబ్సిడీలు అందేవన్నారు. సీఎం జగన్ వాటిని రద్దు చేసి.. నేతన్న నేస్తం...
ఇవాళ ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలు, అండ్ బి శాఖ ఆస్తులను...
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్ను మరో ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కొర్టు. పిటిషన్ను నిశితంగా గమనించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ మరో ధర్మాసనానికి...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల పాఠశాలలు పని చేసే పనిదినాలు తగ్గినా వారం రోజుల పాటు సంక్రాంతి పండుగ...