దేశంలో కోట్ల సంఖ్యలో కుటుంబాలు వంట కోసం గ్యాస్ సిలిండర్ ను ఉపయోగిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నప్పటికీ సిలిండర్ ద్వారా సులభంగా వంట చేసే అవకాశం ఉండటంతో చాలామంది గ్యాస్ సిలిండర్ వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ లో ఎంత...
కరోనా సమయంలో తన మంచి మనసుతో ఎంతోమంది నిరాశ్రయులకు సహాయం చేసి కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంతో ఒక్కసారిగా సోను సూద్ అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. కరోనా సమయంలో సోనుసూద్ చేసిన సహాయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. సోనూసూద్...
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రిసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. మొత్తం 31 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా జనవరి 23వ...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అంగన్ వాడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు ప్రమోషన్లను ఇవ్వనుంది. అదే సమయంలో ఉద్యోగులకు మరికొన్ని ప్రయోజనాలను కల్పించనుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన,...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు రేషన్ కార్డును కలిగి ఉంటే రేషన్ సరుకులను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ప్రతి నెలా రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు రేషన్ డీలర్ ను సంప్రదించి సరుకులను పొందవచ్చు. అయితే ఏపీలోని నెల్లూరు...
ఒకప్పుడు డబ్బుల కోసం దొంగలు మనచుట్టూ తిరిగే వాళ్ళు.. ఇప్పుడు డిజిటలైజేషన్ పుణ్యమాఅని దొంగలు ఎక్కడో ఉండి మన మనకు తెలియకుండానే మన అకౌంట్స్ లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేరగాళ్ళు చేస్తున్న మోసాలకు బలవుతున్న వారి సంఖ్య...
దాదాపు సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం మొత్తం విస్తరించడంతో ప్రజలందరూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.మార్కెట్ కి వెళ్లి ఏదైనా కొనాలంటే డబ్బులు మారడం ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని డబ్బులను కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా లావాదేవీలను...
దేశంలో రోజురోజుకు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు బ్యాంక్ ఖాతాలలో డబ్బులు దాచుకుని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. రోజురోజుకు...
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గోవధ నివారణ, సంరక్షణ చట్టం ఈరోజు నుంచి కర్ణాటక రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. కొత్త చట్టం అమలులోకి రావడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఎవరైనా ఆవును చంపితే జైలు శిక్షను...
నోయిడాకు చెందిన హాస్పిటల్ సర్వీసెస్ కన్సలెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి నెల 1వ తేదీలోగా...