పేద, మధ్య తరగతి వారు భవిష్యత్తులో వచ్చే అవసరాలకోసం కొంచెం డబ్బులు దాచుకోవడం, బ్యాంకులలో ఫిక్సిడ్ డిపాజిట్లు చేసుకోవడం బాగా చేస్తుంటారు. ఇలాంటి వారికోసం ఒక శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. డిపాజిట్లపై భీమాను ఒక...
రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్, మోడీ ప్రభుత్వంలో రెండో సారి ఈరోజు నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆమె జీఎస్టీ గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు.. ఒకే దేశం, ఒకే పన్ను...
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు రాజీనామా చేశారు, ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పంపారు. ఇందులో జేడి ఈ విధంగా పేర్కొన్నారు. మీరు పూర్తీ జీవితం...