ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజురోజుకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. కరోనా పుట్టినిల్లు అయిన వ్యూహన్ లో కోవిడ్-19 మృతుల సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా...
మంత్రి కేటీఆర్ నిత్యం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు.. హెల్ప్ అని అడగటమే ఆలస్యం వెంటనే స్పందిస్తూ.. తగిన చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు సూచిస్తారు. అంతేకాదు మరికొన్ని సరదా ట్వీట్లకు తనదైన శైలిలో...
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖలు చేసారు. జగన్ ప్రతి విషయంలోనూ కమ్మ కమ్మ అంటూ కులాన్ని లాగుతున్నారని విమర్శించారు. అదేసమయంలో ప్రభుత్వానికి సంభందిచిన పోస్టులు అన్ని రెడ్డి సామాజిక...
మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరి బ్యాంకు ఖాతాల్లో రేపు (మంగళవారం, 14-04-2020) రూ.1500 లు జమవుతాయని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా...
వీళ్లకు పిచ్చి అనాలో వెర్రి అనాలో అర్ధం కావడంలేదు.. అసలే కరోనా వైరస్ ధాటికి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెటర్లు ఒకరి తరువాత ఒకరు...
లాక్ డౌన్ దెబ్బకు మొత్తం వైన్స్ షాపులు అన్ని మూతపడ్డాయి. ఈ పరిణామంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు మందు బాబులు. అయితే అటువంటి వారికోసం ఎపి ప్రభుతం మంచి టిప్స్ చెబుతున్నారు. ఇప్పటికే మద్యపాన నిషేధం...
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంది. ఈ లాక్ డౌన్ మరికాస్త పెంచే యోచనలో...
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వైన్స్, బార్ లు మూతపడ్డాయి. మందు దొరక్క మందుబాబులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. మందు దొరక్క కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మంది ఏకంగా ఆత్మహతలకే...
నియామకానికి సంబందించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జగన్ సర్కార్. దీనికి గవర్నర్ కు పంపడం.. వెంటనే అయన ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం వేయడం అన్ని చక చకా జరిగిపోయాయి. ఈ...
కరోనా సృష్టిస్తున్న సంక్షోభానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిసితి మరింత దారుణంగా తయారవుతుంది. ఆర్ధిక సంవత్సరం మొదట్లోనే కరోనా కారణంగా భారీ దెబ్బ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం ఘననీయంగా పడిపోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సయిజ్...