కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తన ఖాళీ సమయాన్నంతా సోషల్ మీడియాకే వెచ్చిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఈమధ్యనే బాలకృష్ణపై సంచలనమైన కామెంట్స్ చేసి మొత్తం టాలీవుడ్ సైతం ఉలిక్కిపడేలా చేసిన నాగబాబు తాజాగా మరో...
ఈఎస్ఐ కుంభకోనంలో మాజీ మంత్రి అచ్చన్నాయుడును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే తాడిపత్రి మాజి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి లను పోలీసులు అరెస్టు...
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఇటు మన దేశంలో కూడా కరోనా బాదితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపద్యంలో కరోనా కట్టడికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వైరస్ ను నియంత్రించడం...
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుతం. ఈ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే నేరుగా విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంటర్నల్ గా వచ్చిన మార్కులు,...
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ సంబంధించి అనేక నిబంధనలు ఉల్లంఘించారని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సంచలనం...
త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయాతమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పలు ప్రభుత్వ...
మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అయితే ఇప్పటికే...
దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే… మే 17 తో లాక్ డౌన్ 3.0 ముగుస్తున్న సమయంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసారు. భారత్ కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్రమోడి తనకు ఆప్తమిత్రుడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కరోనా వ్యాక్సిన్...
మన దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల...