తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ మెుత్తాన్ని జమ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై చర్చించేందుకు 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ ...
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ రైతులకు మరోసారి శుభవార్తను తెలియజేసింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతుల ఆర్థిక ఎదుగుదలను ఆకాంక్షిస్తున్న మోడీ ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 6000 రైతుల ఖాతాల్లోకి జమ ...
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం సరికొత్త బడ్జెట్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆర్థిక ...
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా,ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.కానీ మనకు తెలిసి కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ తో పాటు పలు స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త స్కీమ్ లను అమలు చేయడం ద్వారా కేంద్రం రైతులకు ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రతి సంవత్సరం దేశంలో అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ స్కీమ్ నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదు ఉపయోగపడుతోంది. అయితే కేంద్రం రైతులకు ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులు ఏకంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అగ్రి హ్యాకథన్ పేరుతో నూతన కార్యక్రమాన్ని లాంఛ్ చేసింది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల 29వ తేదీన జమ చేయనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 50 లక్షలకు పైగా ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏడో విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని వార్తలు వస్తున్నా కేంద్రం నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో ...