నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా ప్రసారమౌతున్న
ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు బబర్దస్త్ జడ్జిగా సుపరిచితం. సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్న రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె చిత్తూరు జిల్లా, చిన్న...
ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా తయారు అయింది. తెలంగాణలో అయితే టీడీపీ కనుమరుగైపోయిందనే చెప్పాలి. కొన్ని నెలల క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ...
శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వైద్యులు అతడి ఆరోగ్య బులెటిన్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ప్రాణాలకు ఎలాంటి...
గుంటూరు జిల్లా దళిత యువతి రమ్య హత్య పై నారా లోకేష్ స్పందించారు. రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలో...
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టిడిపి నేత అచ్చెన్నాయుడు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి.. సీఎం జగన్ రాజా...
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ. గతంలో నేతన్నలకు రూ.50వేలకు పైబడి పథకాలు, సబ్సిడీలు అందేవన్నారు. సీఎం జగన్ వాటిని రద్దు చేసి.. నేతన్న నేస్తం...
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకొర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతుందని విచారణ వెళ్ళిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా నాయకులు రాళ్ల...
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏడు పదుల వయస్సులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులకే నవ్వు తెప్పిస్తూ ఉండటం గమనార్హం....