Connect with us

Featured

ప్రదీప్‌కు వైజాగ్‌ నుండి పెళ్లి సంబంధం.. కట్నం ఎంతో తెలిస్తే షాక్‌.. ప్రదీప్‌ సమాధానం ఏంటో తెలుసా?

Published

on

ఇటీవల బుల్లి తెరపై యాంకర్‌ ప్రదీప్‌ స్టార్‌ అయ్యాడు. గత రెండు సంవత్సరాలుగా బుల్లి తెరపై సంచలనాలు సృష్టిస్తున్న ప్రదీప్‌కు హీరో రేంజ్‌లో గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఈయన చేస్తున్న కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్‌ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే ఆ షోను ప్రధీప్‌ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఆ షోతో పాటు ఎన్నో రియాల్టీ షోలను, గేమ్‌ షోలను హోస్ట్‌ చేస్తున్న ప్రదీప్‌ నెలకు 25 నుండి 30 లక్షలు సంపాదిస్తున్నట్లుగా బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రదీప్‌ భారీ స్థాయిలో సంపాదిస్తున్న నేపథ్యంలో ఆయనకు పిల్లను ఇచ్చేందుకు ఎంతో మంది క్యూ కడుతున్న విషయం తెల్సిందే..

Advertisement

ప్రదీప్‌ తన పెళ్లి గురించి ఎక్కువ షోల్లో జోకులు వేసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదని, కొందరు అమ్మాయిలు నన్ను తిరష్కరించారు అంటూ జోకులు వేస్తూ ఉంటాడు. కాని ప్రదీప్‌కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.ప్రదీప్‌ ఎక్కడ ఏ షో చేసినా కూడా లేడీస్‌ ఫ్యాన్స్‌ ఎక్కువా ఉంటారు. ఆయన చేసే ప్రతి షోను అమ్మాయిలు ఎక్కువ శాతం చూస్తారు. బుల్లి తెరపై అత్యధిక లేడీస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి ప్రదీప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రదీప్‌ ప్రస్తుతం లెక్కకు మించిన షోు చేస్తున్నాడు.

సినిమాల్లో కూడా అడపా దడపా కనిపిస్తున్నాడు. ఇక ప్రదీప్‌కు కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గత సంవత్సర కాలంగా ప్రదీప్‌కు బాగా సెట్‌ అయ్యే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల వైజాగ్‌ నుండి ఒక ప్రముఖ రియల్టర్‌, వ్యాపారవేత్త తన కూతురును ప్రదీప్‌కు ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఆయన ప్రదీప్‌ తల్లిదండ్రులతో మాట్లాడటం కూడా జరిగిందట. ప్రస్తుతం అమెరికాలో ఎమ్మెస్‌ చేస్తున్న తన కూతురును ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటే 5 కోట్ల కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో ఉన్న రెండు ఫ్లాట్‌లను సైతం ఇస్తానన్నాడట.తన కూతురుకు ప్రదీప్‌ అంటే ఇష్టం అని, అందుకే కట్నం ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ ప్రదీప్‌ తల్లిదండ్రులను ఆయన ఒప్పించే ప్రయత్నం చేశాడట. కాని ప్రదీప్‌ మాత్రం ఆ అమ్మాయిని తిరష్కరించాడు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదంటూ ఆయన ఇచ్చిన ఆఫర్‌ను పక్కకు పెట్టాడట.

Advertisement

పెళ్లి చేసుకోవాలని ప్రదీప్‌ భావిస్తున్నా కూడా ఆయన ఇచ్చిన ఆఫర్‌ను ఎందుకు తిరష్కరించాడని బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక వేళ అమ్మాయి ప్రదీప్‌కు నచ్చి ఉండకపోవచ్చు అంటూ కొందరు అంటున్నారు. కట్నం కంటే అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కూడా ప్రదీప్‌ ఆమెను వద్దని ఉంటాడని కొందరు అంటున్నారు.


మరి కొందరు మాత్రం ప్రదీప్‌ ప్రేమలో ఉన్నాడని, అందుకే తల్లిదండ్రులు చూస్తున్న ఏ సంబంధంకు ప్రదీప్‌ ఓకే చెప్పడం లేదని అంటున్నారు. మరో రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటాడని తాజాగా ఒక యాంకర్‌ చెప్పుకొచ్చాడు.ప్రదీప్‌కు చాలా క్లోజ్‌గా ఉండే ఆ యాంకర్‌ ఇంకా మాట్లాడుతూ ప్రదీప్‌కు పెళ్లిపై చాలా క్లారిటీ ఉంది, ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాడని తాను భావిస్తున్నాను అన్నాడు. ప్రదీప్‌ ప్రేమ విషయంపై ఆయన మాట్లాడేందుకు తిరష్కరించాడు.ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నకు నవ్వేశాడు. మొత్తానికి ప్రదీప్‌ హీరో రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన పెళ్లి గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!