Connect with us

Featured

Elections 2024: ఈవీఎం ఎన్నికలు అయితే పోటీ చేయను.. వైకాపా మాజీ ఎమ్మెల్యే కామెంట్స్!

Published

on

Elections 2024: ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల విషయంలో ఎన్నో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఏదో తప్పు జరిగిందని ఎంతోమంది సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈవీఎం ట్యాంపర్ అయ్యాయి అంటూ కూడా పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేశారు.

Advertisement

ఇకపోతే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగితే తాము ఎన్నికలలో పోటీ చేయమని పలువురు వైకాపా మాజీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన స్టేట్మెంట్ అందించారు.

2024 లో జరగబోయే ఎన్నికలలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నికలు జరిగితే తాను ఎన్నికలలో పోటీ చేయనని ఈయన తెలిపారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబు అండ్ బ్యాచ్ మరోసారి మోసానికి పాల్పడుతుందని అలాంటప్పుడు పోటీ చేసిన ప్రయోజనం ఉండదని రాచమల్లు తెలిపారు.

ఈవీఎం ట్యాంపరింగ్..
ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ పలు ప్రాంతాలలో పోలైన ఓట్ల అసమానతులను చూపిస్తూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కూడా ఈవీఎంలను ఉపయోగిస్తే మరోసారి మోసమే జరుగుతుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!

Published

on

Aara Mastan: ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వచ్చాయి. కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ చివరికి బిజెపి హర్యానాలో విజయకేతనం ఎగరవేసింది. అయితే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆరా మస్తాన్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం కుదురుతుందని, అందుకే ఊహించిన ఫలితాలు రాకుండా వేరే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.తను వైసీపీ గెలుస్తుందని సర్వే చేసే తెలిపామని అది అబద్ధం అయ్యిందని దానికి కారణం ఈవీఎం టాంపరింగ్ అని అన్నారు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అదే ఈవీఎం కౌంటింగ్ సమయంలో బిజెపి ముందంజలోకి వచ్చింది.

దీన్ని బట్టి మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఇక్కడ గెలుస్తామనే నియోజకవర్గాలలో కాకుండా వేరే నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరా మస్తాన్ ఆరోపించారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్ .

Advertisement

ఒకప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు ఏ మాట్లాడాలని కానీ ఇప్పుడు మాత్రం ఆయన గప్‌చుప్ గా ఉన్నారని దీన్ని బట్టి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

AP Government: దీపావళికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం… రెండు పథకాలు అమలు!

Published

on

AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చారు.

Advertisement

ఇలా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పథకాలను అమలు చేయడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి అయితే ఈ దీపావళి పండుగకు మహిళలకు బంపర్ ఆఫర్ ఇస్తూ రెండు పథకాలను అమలులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అలాగే ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా తెలియజేయడంతో మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమ్మ ఒడి ప్రతినెలా ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 ఇస్తున్నట్లు కూడా ఎన్నికల హామీలలో చెప్పారు కానీ ఇప్పటివరకు వీటిని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఫ్రీ బస్ సౌకర్యం..
ఆగస్టు 15వ తేదీన ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పట్లో తెలిపారు. అయితే ఈసారి మాత్రం దీపావళికి ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు వెల్లడించారు కానీ ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు మాత్రం వెల్లడించకపోవడంతో పలువురు నిన్ను నమ్మం బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

MS Narayana: కమెడియన్ ఎమ్మెస్ నారాయణ సినిమాలలోకి రాకముందు అలాంటి పని చేసేవారా?

Published

on

MS Narayana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఎంఎస్ నారాయణ ఒకరు. ఈయన తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 17 సంవత్సరాలలోనే సుమారు 700కు పైగా సినిమాలలో నటించి రికార్డు సాధించారు.

Advertisement

ఇలా తాగుబోతు క్యారెక్టర్ లోను అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో కూడా అందరిని ఆకట్టుకునే విధంగా తన నటనతో మెప్పించిన ఎమ్మెస్ నారాయణ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెస్ నారాయణ తోబుట్టువులు పదిమంది అని తెలిపారు. ఏడుగురు అబ్బాయిలు కాగా ముగ్గురు అమ్మాయిలని ఈయన ఒక సందర్భంలో తెలిపారు. అయితే తన చిన్న చెల్లెలు పెళ్లి జరిగిన కొద్దీ రోజులకి మరణించారని ఆ విషయం తనని ఎంతగానో బాధపెట్టిన సంఘటన అంటూ తెలిపారు.

నేను సినిమాలలోకి రాకముందు ఒక స్కూల్ టీచర్ గా పని చేసే వాడిని అప్పట్లో చాలీచాలని జీతం వచ్చేది. తద్వారా కుటుంబ పోషణ ఎంతో భారంగా ఉండేదని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తన చెల్లెళ్లకు కూడా పెద్దగా ఏమి పెట్టుకోలేకపోయానని తెలిపారు.

Advertisement

స్కూల్ టీచర్..
ఇలా తాను ఇండస్ట్రీలోకి రాకముందు స్కూల్లో టీచర్ గా పని చేసే వారని వెల్లడించారు. అయితే ఈయన చాలా సినిమాలలో కూడా లెక్చరర్ పాత్రలను ప్రిన్సిపల్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!