Connect with us

Featured

బిగ్ బాస్ హౌస్ లో మానస్ తల్లి పద్మిని ఫుల్ ఫన్..!

Published

on

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముందుగా కాజల్ భర్త కూతురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా కాజల్ తన భర్తను అందరికీ పరిచయం చేసి అందరితో ఎంతో సరదాగా గడిపారు. అదేవిధంగా శ్రీ రామచంద్ర సిస్టర్, సిరి మదర్ కూడా హౌస్ లోకి వచ్చారు.

Advertisement

ఈ క్రమంలోనే సిరి వాళ్ళ అమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడి తన కూతురిని ఈ స్థాయికి తీసుకు వచ్చారో చెప్పి ఎమోషనల్ అయ్యారు. అదే విధంగా అతను షణ్ముక్ తో కలిసి ఉంటున్న తీరు తనకు నచ్చలేదని మొహం మీద చెప్పేశారు. ఇకపోతే మానస్ తల్లి పద్మిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇలా హౌస్ లోకి వెళ్ళిన ఈమె హౌ సభ్యులతో కలిసి ఎంతో సరదాగా గడిపారు. అదేవిధంగా ఇండైరెక్ట్ గా మానస్ ఆటకు ప్రియాంక అడ్డు పడుతుందని తనని దూరం పెట్టమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విధంగా హౌ సభ్యులతో కలిసి ఎంతో సరదాగా మాట్లాడిన మానస్ తల్లి తను ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని అలాగే ఆడమని తన కొడుకుకి సలహా ఇచ్చింది.

ఈ విధంగా మానస్ మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ వారం తనకి ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. మరి అందరూ అనుకున్న విధంగా మానస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలబెడతారా..లేదా తెలియాల్సి ఉంది. అలాగే హౌస్ లోకి సన్నీ మదర్, షణ్ముఖ్ మదర్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

Featured

Karthika Deepam 2: కార్తీకదీపం వంటలక్క ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Published

on

Karthika Deepam 2: తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇదివరకే కార్తీకదీపం సీరియల్ ప్రసారం కాగా ఇప్పుడు సీజన్ 2 ప్రసారం అవుతుంది. ఇక ఈ సీరియల్ లో కార్తీకదీపం పాత్రలో నటించిన పరిటాల నిరూపమ్, ప్రేమి విశ్వనాథ్ జంటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Advertisement

ప్రేమి విశ్వనాథ్ తెలుగు అమ్మాయి కాకపోయినా ఈమెకు తెలుగులో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈమె కేరళకు చెందిన వ్యక్తి అక్కడ భారీ స్థాయిలో బిజినెస్ లు స్టూడియోలు ఉన్నాయి అయినప్పటికీ తెలుగులో ఈ సీరియల్ కి వచ్చిన ఆదరణ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మెప్పించారు.

ఇలా కార్తీకదీపం సీరియల్ లో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ ఒకరోజు కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది. మరి ఈమె ఒక్కరోజు సీరియల్ షూటింగ్లో కనుక 35 వేల రూపాయల చొప్పున తీసుకుంటోందట. ఈ సీరియల్ షూటింగ్ నెలలో సుమారు 20 రోజులు షూటింగు ఉంటుంది. అంటే.. నెలకు వంటలక్క కార్తీక దీపం 2 ద్వారా రూ. రూ 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు తీసుకుంటుందట.

లక్షల్లో రెమ్యూనరేషన్..
ఇలా ఒకవైపు సీరియల్స్ అలాగే మరో వైపు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు మలయాళ సినిమాలలో ఈమె కీలక పాత్రలలో నటిస్తే కెరియర్ పట్ల బిజీగా ఉన్నారని చెప్పాలి. ఇక తెలుగులో దీప రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Unstoppable: జైలు జీవితంపై ఎమోషనల్ అయిన బాబు… అదొక హిస్టరికల్ డే అంటూ?

Published

on

Unstoppable: బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం మొదటి సీజన్ ప్రోమో విడుదల చేశారు. బాలకృష్ణ తన బావ చంద్రబాబు నాయుడుని సాదరంగా వేదికపైకి ఆహ్వానించారు. అభిమానులు వేరు, బాల‌య్య వేరు కాదు.. అభిమానులు, బాల‌య్య ఒక్క‌రే అంటూ బాల‌కృష్ణ డైలాగ్‌తో ప్రొమో ప్రారంభ‌మైంది.

Advertisement

ఆన్ స్టాపబుల్ అనే బుక్ మీద ప్రమాణం చేయిస్తూ బాలయ్య చంద్రబాబుతో ఎంతో సరదాగా చమత్కరిస్తూ మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ చంద్రబాబు నాయుడు జైలు జీవితం గురించి ప్రశ్నించారు. ఆరోజు మిమ్మల్ని అరెస్టు చేస్తారని సమాచారం మీకు ముందే ఉందా అంటూ బాలయ్య ప్రశ్నించారు.

నేను బస్సులో ఉన్నాను మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ తీసుకెళ్లిపోయారు. జైలులో మొదటి రోజు రాత్రి నేను ఎన్నిసార్లు తలుపులు కొట్టిన తీయడం లేదు మొదటి రోజు నా జైలు జీవితం ఎలా గడిచిందో మిగిలిన 53 రోజులు అలాగే గడిచిందని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని అసలు వదిలిపెట్టను అంటూ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు.

రెండు నిమిషాలు మాట్లాడాం..
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తు విష‌యం, ప‌వ‌న్‌తో ఏం మాట్లాడారు అనే విష‌యాల‌ను బాబు చెప్పారు. జైలు గోడలు మధ్య పవన్, నేను రెండు నిముషాలు మాట్లాడుకున్నాం. నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసువడానికి అదొక హిస్టరికల్ డే అని చంద్ర‌బాబు అన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nagarjuna: అనంతపురం వరదల్లో చిక్కుకున్న నాగార్జున… అవన్నీ ఫేక్ అంటూ ఖండించిన నాగ్!

Published

on

Nagarjuna: సినీ నటుడు నాగార్జున ఇటీవల కళ్యాణ్ జ్యువెలరీ కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చారు. అయితే అనంతపురంలో భారీ స్థాయిలో వరదలు రావడంతో ఈయన వరదల్లో చిక్కుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై నాగార్జున స్పందించారు.

Advertisement

ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈయన హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో వస్తున్న నేపథ్యంలో వరదనీరు ఎక్కువగా రావడంతో నాగార్జున ప్రయాణిస్తున్న కారు రూట్ మార్చారు. దాంతో ఎలాంటి సమస్య తలెత్తలేదు.

ఇక ఈ విషయం గురించి నాగార్జున వరదల్లో చిక్కుకున్నారంటూ వార్తలు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మాట్లాడారని తను సేఫ్ గా ఉన్నానని ఎలాంటి ప్రమాదం లేదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

ఎలాంటి ప్రమాదం లేదు..
నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నూతన షోరూం అనంతపురంలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈయన ఈ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక నాగార్జున ప్రస్తుతం కెరియర్ పరంగా సినిమాలతో పాటు మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!