Connect with us

Featured

Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?

Tollywood Star couple: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా మంచి పేరు

Published

on

Tollywood Star couple: ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అందమైన జంటగా మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య ఏ ముహూర్తాన విడాకులు ప్రకటన చేశారో అప్పటి నుంచి వరుసగా పలువురు విడాకులు ప్రకటన చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

Advertisement
Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?

ఇలా సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన నుంచి అభిమానులు బయటపడకుండానే తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి ప్రకటించి మరో షాక్ ఇచ్చారు.ఎలా వీరి విడాకుల గురించి అందరూ షాక్ లో ఉండగానే మరొక స్టార్ హీరో కూతురు విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?
Tollywood Star couple: పెళ్లయిన ఏడాదికే విడాకులకు సిద్ధమైన మరో టాలీవుడ్ జంట?

స్టార్ హీరో కుమార్తె విడాకుల విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్టు పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.అయితే వీరి పెళ్లి జరిగే కేవలం ఏడాది మాత్రమే అయినప్పటికీ వీరు విడాకులకు అప్లై చేశారని త్వరలోనే విడాకుల గురించి ప్రకటించబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

పెద్దలు సర్ది చెప్పిన విడాకులకు మొగ్గుచూపుతున్న జంట..

కొన్ని సంవత్సరాల క్రితం ఓ యూత్ ఫుల్ కాలేజీ మల్టీస్టారర్ లో ఓ పాత్ర పోషించి, సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కొకొని హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో 2020 లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్ గా తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య పలు మనస్పర్ధలు రావడం చేత ఇప్పటికే వీరిద్దరి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇరు కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు సర్వసాధారణమని చెప్పినప్పటికీ ఈ జంట మాత్రం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అప్పుడే వీరిద్దరూ విడాకులు అది కూడా అప్లై చేశారని త్వరలోనే విడాకుల ప్రకటన రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Featured

Rashmika: ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్స్ అవుతాం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు కానీ ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఇక త్వరలోనే ఈమె నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డీ గ్లామర్ పాత్రలో నటించాలి అంటే మామూలు విషయం కాదు. మేకప్ వేయటం కోసమే ఎన్నో గంటల సమయం పడుతుంది. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కోసం రష్మిక చాలా ఇబ్బందులు పడినట్లు ఈమె తెలిపారు.. మేకప్ కోసం గంటలు కూర్చుని వేయించుకోవాలని మేకప్ ఎక్కడ చెరిగిపోతుందోనని కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కేవలం లిప్స్ ఒక్కటే క్లియర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తాగేదానినని తెలిపారు.

మేకప్ రిమూవ్..
ఇక ఇలాంటి మేకప్ వేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేయాలంటే ఎంతో నొప్పిగా ఉండేది అలాంటి నొప్పిని మనం భరించినప్పుడే హీరోయిన్స్ గా సక్సెస్ అవుతాము అంటూ రష్మిక పుష్ప సినిమాలోని డీ గ్లామర్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Nagachaitanya: ఆ కారణంతోనే రేస్ కార్ల జోలికి వెళ్ళలేదు…చైతన్య కామెంట్స్ వైరల్!

Published

on

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈయన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement

ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా తనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటినుంచి కూడా నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. తనకు ఏదైనా కొత్త రకం బైక్ లేదా కారు కనిపిస్తే అసలు ఆగలేనని వెంటనే డ్రైవ్ చేస్తానని నాగచైతన్య తెలిపారు.

ఇటీవల కాలంలో తాను కార్ రేసింగ్ జోలికి వెళ్లలేదని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అదేవిధంగా నా స్నేహితులు తాను ఈ అలవాటు మానుకుంటే మంచిదని చెప్పడంతో ఈ అలవాటును కాస్త తగ్గించుకుంటున్నానని తెలిపారు. తాను రేస్ వెళ్లేటప్పుడు చాలా వేగంగా వెళ్తాను అందుకే ఈ అలవాటు మానుకోమని తన స్నేహితులు చెప్పారని చైతన్య వెల్లడించారు.

జాలరి నేపథ్యంలో..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే నిజ జీవిత కథ ఆధారంగా ఓ జాలరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!

Published

on

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.

రామ్ చరణ్ కు పోటీగా చైతన్య..
ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!