Featured
ఐటెం సాంగ్స్ చేసే నటీమణులను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే.!
Published
3 years agoon
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ మంచి గుర్తింపు రావడం కోసం చాలా రకాల పాత్రలను చేసి మంచి గుర్తింపును సాధించుకుంటారు ప్రస్తుతం చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కోరుకుంటూ ఎవరూ చేయని భిన్నమైన కథలను ఉంచుకొని చేయాలి అనే ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ మంచి కథలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అయితే అలాంటి పరిస్థితిలో ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ,వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చేవారు. అప్పుడప్పుడు వారు కొన్ని వైవిధ్యమైన చిత్రాలను చేసి మంచి హీరోలు అనిపించుకున్నప్పటికీ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు.
కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో లెక్కలు మారిపోయాయి. చూసే ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది అని చెప్పాలి. కొత్త సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తున్న చాలామంది దర్శకులు ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టి సక్సెస్ ఫుల్ సినిమాలుగా మార్చుకుంటున్నారు. అలా చాలా మంది దర్శకులు హీరోలుగా మంచి సక్సెస్ లు కొట్టి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు సినిమాల్లో ఐటంసాంగ్స్ చేయడానికి ఐటం బామలు సపరేట్ గా ఉండేవారు. వారు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ చేస్తూ జనాలని ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ సినిమా సక్సెస్ సాధించడంలో వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ ఉండేవారు.
ఒకప్పుడు జయమాలిని లాంటి వారు వ్యాంపు క్యారెక్టర్ లో చేస్తూ మంచి గుర్తింపు పొందారు. వాళ్ల తరువాత సిల్క్ స్మిత కూడా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ చేస్తున్న టైంలోనే డిస్కోశాంతి కూడా ఐటెం సాంగ్స్ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకుంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ లు హీరోయిన్స్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేస్తూ హీరోయిన్ గానే కాకుండా ఐటం బామలుగా కూడా మంచి గుర్తింపు సాధించుకుంటు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి హీరోలుగా నటులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు కొంత మంది ఐటెం భామలను పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో ఒకసారి మనం చూద్దాం..
శ్రీహరి – డిస్కో శాంతి
శ్రీహరి ఇండస్ట్రీకి వచ్చిన మొదట విలన్ గా వేషాలు వేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రియల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుని ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాలు అన్ని రియల్ గా చేసి ప్రేక్షకుల్ని అలరించేవారు. అందులో భాగంగా భద్రాచలం లాంటి సినిమా లో ఆయన పోషించిన పాత్ర కి మంచి పేరు రావడంతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే అప్పుడు ఐటమ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో శ్రీహరి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే..
జెడి చక్రవర్తి – అనుకృతి శర్మ
హీరోగా తెలుగులో మంచి గుర్తింపు పొందారు జె.డి.చక్రవర్తి. శివ సినిమాతో విలన్ గా పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత హీరోగా మంచి సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా లాంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి గుర్తింపు పొందారు. వాళ్ల గురువైన రాంగోపాల్ వర్మ తీసిన శ్రీదేవి సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించిన అనుక్రూత శర్మని పెళ్లి చేసుకున్నారు జేడీ చక్రవర్తి..
You may like
Featured
Actor Fish venkat: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్… పట్టించుకోని కొడుకులు!
Published
9 hours agoon
5 September 2024By
lakshanaActor Fish venkat:మంగిలంపల్లి వెంకటేశ్ అంటే గుర్తుకు రావడం కష్టమే కానీ ఫిష్ వెంకట్ అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించడం మరికొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించారు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వెంకట్ కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు అయితే తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కష్టాల గురించి తెలిపారు. కొన్ని సమస్యల క్రితం తన కాలికి చిన్న దెబ్బ తగిలిందని తెలిపారు. అయితే అప్పటికి తనకి బీపీ షుగర్ ఉండడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావటం వల్ల సర్జరీ చేశారని అయినప్పటికీ తన కాలిపై చర్మం మొత్తం ఊడిపోతుందని తద్వారా తనకు నడవడానికి కూడా కుదరడం లేదని తెలిపారు.
చికిత్స కోసం లక్షలు ఖర్చు..
మరోవైపు కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నానని అయితే తనకి ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తున్న ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను నటించలేదని తెలిపారు. ఇక డయాలసిస్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని తన కొడుకులు కూతురు ఆర్థికంగా ఎంతో మంచిగా ఉన్నప్పటికీ తనకు మాత్రం సహాయం చేయడం లేదని తెలిపారు. ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంకట్ ను టాలీవుడ్ ప్రముఖులు ఆదుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Featured
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Published
10 hours agoon
5 September 2024By
lakshanaAmbulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.
మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.
ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
Featured
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు?భార్య 8 నెలల గర్భిణి!
Published
10 hours agoon
5 September 2024By
lakshanaVijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.
ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.
కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్నగర్లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.
నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Actor Fish venkat: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్… పట్టించుకోని కొడుకులు!
Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?
Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు?భార్య 8 నెలల గర్భిణి!
Tollywood Director: సినిమా డిజాస్టర్… కోట్ల రూపాయలు వెనక్కిచ్చిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?
TDP MLA: చెల్లి అంటూనే మహిళతో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతున్న వీడియో?
Producer Suresh Babu : శోభన్ బాబు ఒక దెబ్బ ఎక్కువ పడగానే.. కృష్ణ ఫ్యాన్స్ అరిచేవారు.. కృష్ణ పాట రాగానే శోభన్ బాబు ఫ్యాన్స్ బయటకు వెళ్లేవారు. : సురేష్ బాబు.
Divvela Madhuri: మరో మలుపు తిరిగిన దివ్వెల మాధురి వ్యవహారం… ఈ ట్విస్టులు మామూలుగా లేవు!
Roja: ఆ స్టార్ హీరో పార్టీలోకి రోజా జంప్ అవ్వబోతున్నారా? ఇకపై తమిళ రాజకీయాలు?
Duvvada Srinivas: మాధురి ఆరోగ్యం పై స్పందించిన దువ్వాడ.. ఏమైనా జరగొచ్చు అంటూ?
C. Kalyan : ఆ ఒక్క సినిమా వల్ల ఏడు కోట్లు నష్టపోయాను… నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి తేడా అదే… : సి. కళ్యాణ్
Trending
- Featured4 weeks ago
Producer Suresh Babu : శోభన్ బాబు ఒక దెబ్బ ఎక్కువ పడగానే.. కృష్ణ ఫ్యాన్స్ అరిచేవారు.. కృష్ణ పాట రాగానే శోభన్ బాబు ఫ్యాన్స్ బయటకు వెళ్లేవారు. : సురేష్ బాబు.
- Featured4 weeks ago
Divvela Madhuri: మరో మలుపు తిరిగిన దివ్వెల మాధురి వ్యవహారం… ఈ ట్విస్టులు మామూలుగా లేవు!
- Featured4 weeks ago
Roja: ఆ స్టార్ హీరో పార్టీలోకి రోజా జంప్ అవ్వబోతున్నారా? ఇకపై తమిళ రాజకీయాలు?
- Featured4 weeks ago
Duvvada Srinivas: మాధురి ఆరోగ్యం పై స్పందించిన దువ్వాడ.. ఏమైనా జరగొచ్చు అంటూ?
- Featured4 weeks ago
C. Kalyan : ఆ ఒక్క సినిమా వల్ల ఏడు కోట్లు నష్టపోయాను… నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి తేడా అదే… : సి. కళ్యాణ్
- Featured4 weeks ago
Nagachaitanya: నాగచైతన్య సమంత విడాకులకు అదే కారణం… ఇన్నాళ్లకు బయటపడిన నిజం?
- Featured4 weeks ago
Sarath Babu : రమాప్రభ మాత్రమే కాదు.. ఈ నటి కూడా శరత్ బాబు భార్యనా .. ఎవరో తెలుసా?
- Featured4 weeks ago
Actress Anjali: ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడి సర్వం కోల్పోయిన అంజలి… అలా బయటపడిందా?