Connect with us

Featured

Balakrishna: అఖండ 2… దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ అందుకోబోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం ఇలా?

Published

on

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం NBK 109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement
balakrishnas-film-release

ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా.. బాలకృష్ణ ఎన్నికల సమయంలో సినిమా షూటింగ్ కి కొన్ని నెలల పాటు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది సినిమా తర్వాత బాలకృష్ణ తిరిగి బోయపాటి డైరెక్షన్లో అఖండ సీక్వెల్ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

బోయపాటి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించారు. ఇక ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణ కుమార్తె నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాలయ్య తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

30 కోట్లు..
ఇప్పటివరకు పాతిక కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య అఖండ 2 సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేశారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ కెరియర్ లోనే ఇదే అత్యంత భారీ రెమ్యూనరేషన్ అని చెప్పాలి. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కి అయ్యాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తప్పు చేశారు.. అస్సలు వదలం.. ఫైర్ అవుతున్న తమిళ తంబీలు!

Published

on

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పట్ల తమిళ ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన తమిళ హీరో కార్తీ గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు తమిళ ప్రేక్షకులు అంగీకరించలేకపోతున్నారు. ఇటీవల కార్తీ సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా లడ్డు గురించి మాట్లాడుతూ ప్రస్తుతం లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది అని తెలిపారు.

Advertisement

ఆయన మాట్లాడిన విషయంలో ఏమాత్రం తప్పులేదు కానీ కొంతమంది దీనిని వక్రీకరిస్తూ తప్పుగా చిత్రీకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం ఇలా మాట్లాడటం భాగ్యం కాదు ఇంకోసారి ఇలా మాట్లాడకు అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో వెంటనే స్పందించిన కార్తీక్ క్షమాపణలు చెప్పారు.

కేవలం కార్తీ మాత్రమే కాకుండా సూర్య కూడా ఈ విషయంలో క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ కార్తి తప్పు ఏమాత్రం లేదు. లడ్డు గురించి ప్రశ్నలు రావడంతో ప్రస్తుతం అదొక సెన్సిటివ్ విషయంగా మారింది దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా ఓవర్గా ఆలోచించి మాట్లాడటం భావ్యం కాదని తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు.

నెగిటివిటీని పెంచుతుంది..
లడ్డు విషయంలో ఎంతోమంది వెటకారంగా మాట్లాడారు కానీ కార్తీ గురించి మీరు అలా మాట్లాడటం భావ్యం కాదు అంటూ భారీ స్థాయిలో కోలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ ఎదురయ్యాయి. అయితే ఇలాంటి నెగటివ్ ట్రోల్స్ పవన్ కు కచ్చితంగా నెగెటివిటీని పెంచుతుందనే అంటున్నారు. ఇక తెలుగువారు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పినదాంట్లో తప్పు లేదని, ఇలా గట్టిగా చెప్తే.. ఇలాంటి వివాదాల గురించి వెటకారంగా మాట్లాడరని అంటున్నారు.

Advertisement

https://x.com/cinema_world2/status/1838493159648616892?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1838493159648616892%7Ctwgr%5Ee6a809c11c37160ba47510cb68ec6ea0c26d5e9f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bigtvlive.com%2Fentertainment%2Fkollywood-fire-on-pawan-kalyan-in-karthi-issue.html

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పిన కార్తీ… స్పందించిన పవన్!

Published

on

Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా తిరుపతి లడ్డు వ్యవహారం పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతుంది అయితే ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో భాగంగా తమిళ హీరో కార్తీ లడ్డు గురించి పలు కామెంట్లు చేశారు. యాంకర్ లడ్డు కావాలా నాయనా అంటూ అనడంతో వెంటనే కార్తి ప్రస్తుతం లడ్డు విషయం సెన్సిటివ్ ఇష్యుగా మారిపోయింది అంటూ మాట్లాడారు.

Advertisement

ఈ విధంగా ఈయన మాట్లాడటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా సెన్సిటివ్ ఇష్యూ అంటూ హేళన చేయొద్దని మాట్లాడే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే కార్తీ స్పందించారు.

తన మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నట్లయితే క్షమించండి నేను కూడా సాంప్రదాయాలకు విలువ ఇస్తాను అంటూ ఈయన క్షమాపణలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ఇలా హీరో కార్తీ క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు.డియర్ కార్తీ గారూ… మీరు చూపించిన సహృదయత, మన సంప్రదాయాల పట్ల మీకున్న గౌరవం, మీరు వెంటనే స్పందించిన తీరు పట్ల అభినందిస్తున్నాను.

మరే ఉద్దేశం లేదు..
తిరుపతి లడ్డు అనేది ఎన్నో కోట్ల మంది భక్తులకు సంబంధించిన తీవ్ర బాగోద్వేగమైన విషయం ఎలాంటి విషయం పట్ల మనం మాట్లాడే ముందు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీకు తెలియచేయాలన్న ఉద్దేశం తప్ప నాకు మరేంటి ఉద్దేశం లేదు.మీ కార్యక్రమంలో లడ్డూ ప్రస్తావన కాకతాళీయంగా వచ్చిందన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులుగా మనం మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా ఐక్యతను, గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ పవన్ స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

https://x.com/PawanKalyan/status/1838587619745087518?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1838587619745087518%7Ctwgr%5Ea96fc1b1c1f423f0a79d78a006e3c851ed2d933c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fpawan-kalyan-gives-reply-to-hero-karthi-868736.html

Advertisement
Continue Reading

Featured

Ntr Fans:  హోటల్ నోవాటెల్ లో తారక్ ఫ్యాన్స్ విధ్వంసం.. ఎంత నష్టమో తెలుసా?

Published

on

Ntr Fans యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 6 సంవత్సరాలు అవుతున్న తరుణంలో దేవర సినిమా పట్ల అభిమానులు చాలా ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Advertisement

ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక 21 వ తేదీ హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి అయితే ఎన్టీఆర్ సినిమా ఈవెంట్ కావడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో అభిమానులు అక్కడికి రావడంతో సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చివరి నిమిషంలో ఈ వేడుకను క్యాన్సిల్ చేశారు.

ఈ విధంగా ఎన్టీఆర్ సినిమా ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్లోని అద్దాలను కుర్చీలను భారీ స్థాయిలో ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా ఫ్యాన్స్ చూపించిన అత్యుత్సాహం వల్ల హోటల్ యాజమాన్యానికి భారీ స్థాయిలో నష్టం వచ్చిందని తెలుస్తోంది.

కుర్చీలకే ఏడు లక్షలు…
ఇలా హోటల్లోని కర్టెన్స్ అద్దాలు కుర్చీలను విరగొట్టడంతో సుమారు 33 లక్షల రూపాయల వరకు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. కేవలం ఒక కుర్చీలకు మాత్రమే సుమారు 7 లక్షల వరకు నష్టం వాట్టిలినట్టు యాజమాన్యం వెల్లడించారు. అయితే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. దేవర నిర్మాణ సంస్థ వాళ్ళు ఇస్తారా లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్లు ఈ నష్టాన్ని భరిస్తారా తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!