దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వల్ల ప్రతిరోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక...
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చడంతో ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.కొన్ని ప్రాంతాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కర్ఫ్యూ కూడా విధిస్తున్నారు. అనవసరంగా బయట తిరగటం వల్ల వైరస్ వ్యాప్తి ఉదృతం అవుతుంది....
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ కు చెందిన మహిపాల్ సింగ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తరువాత...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. ఎవరైనా కరోనాతో పాటు...
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా...