దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో ఎంతో మందికి సహాయం చేస్తూ అందరిపట్ల ఆపద్బాంధవుడిగా...
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య్ తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ డిసెంబర్ లేదా జనవరిలో అందుబాటులోకి...