Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

Ramya Raghupathi: గత కొన్ని రోజుల నుంచి నరేష్ రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ మధ్య ట్రయాంగిల్ వివాదం కొనసాగుతోంది.వీరి పెళ్లి, విడాకులు, సహజీవనం గురించి పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్ లోని ఒక హోటల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం తెలిసిన రమ్య ఏకంగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది.

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?
Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు మైసూర్ లోని ఒక హోటల్లో ఉన్నారనే విషయం తెలుసుకున్న రమ్య ఏకంగా హోటల్ కి వెళ్లి పవిత్ర లోకేష్ పై చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రమ్యను పోలీసులు అడ్డుకున్నారు.హోటల్లో రమ్మని చూస్తున్న నరేష్ విజిల్ వేస్తూ పవిత్రతో కలిసి లిఫ్ట్ లో పైకి వెళ్లడంతో రమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రమ్య ఏకంగా నటి పవిత్ర పై దాడికి ప్రయత్నించిందని తెలుస్తుంది.

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే పవిత్ర కారణంగానే నరేష్ కు తనకు మధ్య దూరం ఏర్పడిందని మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నప్పటికీ మేము ఇంకా విడాకులు తీసుకోలేదని,నాకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ పవిత్రని ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ ఈమె ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా రమ్య పవిత్ర గురించి ఆరోపణలు చేయడంతో పవిత్ర స్పందించారు.

Ramya Raghupathi: మైసూర్ హోటల్లో ప్రత్యక్షమైన నరేష్ పవిత్ర జంట.. చెప్పుతో దాడి చేయబోయిన రమ్య?

పవిత్ర పై దాడికి ప్రయత్నించిన రమ్య…

రమ్య ఉద్దేశపూర్వకంగానే తనని బ్యాడ్ చేయడం కోసమే హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చి ఇక్కడ తనని బ్యాడ్ చేస్తుందని ఆరోపించారు. తనకు భర్త కావాలి అనుకున్నప్పుడు కుటుంబంతో కలిసి కుటుంబ పెద్దలతో తన సమస్య గురించి మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదంటూ పవిత్ర రమ్య వ్యాఖ్యలపై స్పందించారు. అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ మైసూర్లో ఒక హోటల్లో కనిపించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.