Connect with us

Movie News

ఇంకా ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు.. అందరితో పడుకునే నువ్వా.. నాకు నీతులు చెప్పేది అని ప్రముఖ యాంకర్ ని తిట్టిన యాక్టర్

Published

on

తెలుగు నటి స్వాతి నాయుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసారు. చాలా కాలం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని… డబ్బు కోసం బ్లూఫిల్మ్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇండియాలో పుట్టడం వల్ల బ్లూ ఫిల్మ్స్ చేయడం సాధ్యం కావడం లేదని, అలాంటి సినిమాలు చేయాలని ఉన్నా మన సొసైటీని ఎదురించలేక పోతున్నాను. అది ఇక్కడ ఇల్లీగల్ కదా అని స్వాతి నాయుడు అన్నారు.ఇండియాలో సాధ్యం కావడం లేదు, ఫారిన్ లో అవకాశాలు వస్తే చేస్తాను. ఒక వేళ పెద్ద సినిమా అవాకాశాలు వస్తే బ్లూ ఫిల్మ్ చేయడాన్ని కొంతకాలం వాయిదా వేసుకుంటాను అని స్వాతి నాయుడు తెలిపారు. బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నా తాను బ్లూ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం.

Advertisement

బయట అవకాశాలు లేకనే అన్నారు. సినిమాల్లో అవకాశాలు లేవు. టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వడం లేదని స్వాతి నాయుడు అన్నారు.అంతే కాదు వ్యభిచారం చేయడం తప్పు కాదని, అది కూడా ఓ వృత్తే అని స్వాతి నాయుడు అన్నారు. ఎవరూ ఏ పని ఇవ్వనపుడు తాను డబ్బు సంపాదించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైనట్లు ఆమె చెప్పారు. కెమెరా ముందు పది మంది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసిన స్వాతి నాయుడు సన్నీ లియోన్‌లా పోర్న్ స్టార్‌ అనిపించుకోవాలని ఉందన్నారు. అపుడే చిన్న పిల్లోడి నుంచి వృద్ధుడి వరకు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.సినిమాల్లో ఆఫర్స్ రావడం లేదు, యాంకరింగ్ ఇవ్వడం లేదని స్వాతి నాయుడు వాపోయారు. నేను యాంకరింగ్ బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను… యూట్యూబ్ లో నన్ను బాగా లైక్ చేస్తున్నారు అయినా నాకు ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. ఒక్కోసారి చాలా బాధగా ఉంటుందని స్వాతి నాయుడు వాపోయారు. మీరు ఎప్పుడూ ఇలా ఎక్స్ ఫోజ్ చేస్తూ బట్టలు ఎందుకు వేసుకుంటారు అనే ప్రశ్నకు స్వాతి నాయుడు స్పందిస్తూ..

ఎదుటివారు నన్ను చూసి హ్యాపీగా ఫీలవ్వాలనే ఇలాంటి బట్టలు వేసుకుంటాను, నాకు ఇలా ఉండటమే ఇష్టం అని స్వాతి నాయుడు అన్నారు.యూట్యూబ్ లో నేను చేస్తున్న సెల్ఫీ హాట్ వీడియోలకు మంచి ఆదరణ ఉంది. కొంత మంది ఇంకా వెరైటీగా చేయాలని కోరుతున్నారు. అబ్బాయిలతో కలిసి చేద్దామంటే ఎవరూ ముందుకు రావడం లేదు అని స్వాతి నాయుడు అన్నారు. స్టార్ హీరోలపై కామెంట్ అలా లక్కుతో బ్రతికేస్తున్న వారిలో చాలా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. కొంత మందిని చూస్తేనే వాంతొచ్చినట్లు ఉంటారు. వాళ్ల మాదిరిగా డబ్బు, మెయింటనెన్స్ ఉంటే నేను వారికంటే అందంగా కనిపిస్తాను అని స్వాతి నాయుడు అన్నారు. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హీరో స్వాతి నాయుడు పై సంచలన వాఖ్యలు చేసాడు.. అదేంటో ఈ క్రింది వీడియో లో చూడండి..

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!