Connect with us

Movie News

ఆ రోజు ఆ హీరోలు మా కొంప ముంచారు అందుకే మాకు ఈ రోజు ఇలాంటి పరిస్తితి..

Published

on

కొంతమంది హిరోయిన్లు ఇంకా ఇప్పటివరకు పెళ్ళి ఊసే ఎత్తడం లేదు….. తమకంటే వయస్సు చిన్నవాళ్ళు పెళ్ళి చేసుకోని… కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటే….. ఐదు పదుల వయస్సు వచ్చిన వీళ్ళు మాత్రం ఇంకా సినిమాలు, రాజకీయలంటూ తిరుగుతున్నారు….. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదంటే ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుందనుకుంటారు చాలామంది…. ఆ బలమైన కారణం ప్రేమ విఫలమే అయితే అంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి.

Advertisement


టబు

కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది… తక్కువ సినిమాలే అయినా… టబు అనగానే తెలుగు ప్రేక్షకులు మా కథానాయికే అంటుంటారు. కూలీ నెంబర్ 1 తర్వాత చాలా రోజులకి నిన్నే పెళ్లాడతా’లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇదీ సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ప్రేమదేశం గా విడుదలై ఘనవిజయం అందుకొంది. బెంగాలీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తిపు తెచ్చుకుంది. అయితే అపట్లో ఆమె ప్రేమలో పడిందని జోరుగా ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జునతో సన్నిహితంగా మెలుగుతోందని కూడ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతోనూ బంధం ఉందని అందుకే టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదని అంటుంటారు….


నగ్మా

హిరోయిన్ నగ్మా కూడ ఈ లిస్ట్ లోకి వస్తుంది….. నగ్మా ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసింది. తమిళ, మళీయాలీ, తెలుగు, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది.. ప్రస్తుతం నలభై ఏళ్ళు పైబడిన నగ్మా ఇంకా పెళ్ళి చేసుకోలేదు…. అసలు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అన్న విషయంలో పరిశ్రమలో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి…. ఒకప్పటి కోలివుడ్ స్టార్ తో నగ్మా నడిపిన ప్రేమయాణం ఫేల్ కావడంతో….. నగ్మా పెళ్ళికి దూరంగా ఉందని కొందరు అంటుంటారు…. ఆ తరువాత కొంతకాలం వివిఎస్ లక్ష్మణ్ తో.. నగ్మాను పెళ్ళి చేసుకుంటాడని అనుకున్న శరత్ కుమార్ చివరి నిమిషంలో రాధికను పెళ్ళి చేసుకున్నాడు… ఇక అప్పటి నుంచి పెళ్ళి ప్రస్తవన అంటే ఆమడం దూరం పోయిన నగ్మా ఆ తరువాత మాజీ ఇండియా క్రికెట్ క్యాప్టెన్ గంగూలీ తోను ఎఫైర్ నడిపిందని అప్పట్లో వార్తలు రావడమే కాకుండా వీరుద్దరు కలిసి ఒక ఆలయంలో పూజలు నిర్వహించడంతో ఈ వార్తులు పుట్టుకోచ్చాయి… ఇక ఎఫైర్స్ కు స్వస్తీ చెప్పి పెళ్ళి గురించి పక్కనపెట్టి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ లో క్రీయాశీల పోషిద్దాం అనుకునే టైం కు అంతంగా కలిసిరాలేదు.. ప్రస్తుతం నగ్మా రాజకీయాల్లో సీటు కోసం ఎదురుచూస్తుంది…


శోభన

ఒప్పటి అందాల తారా …సినియర్ నటి… క్లాసికల్ డాన్సర్ శోభన…. ఇలాంటి శోభన పెళ్ళి కి దూరమైందన్న విషయం చాలామందికి తెలియదు… శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమారి పిలై… కేరళలో జన్మించిన శోభన వెండితెరపైన చిన్న వయస్సులోనే అడుగుపెట్టింది. ఇత్రమళీయలం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఈమె ఎక్కువగ మంచి సినిమాలకు మాత్రమే ఒప్పుకోని… ప్రేక్షకుల మదిలో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా నటించింది… అలా శోభన పెళ్ళికి దూరంగా ఉండడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని అంటుంటారు. మళీయాల సిని వర్గాలు…. ఓ ప్రముఖ మళీయాల హిరోతో కొన్నేళ్ళపాటు ప్రేమయణం సాగించిన ఆయనను పెళ్ళిచేసుకోవాలనుకుంది. అయితే ఆయన వాళ్ల ఇంట్లో చూసిన పెళ్ళి చేసుకోని శోభనకు హ్యండ్ ఇవ్వడంతో…. మగాళ్ళపై ఆమెకు మనస్సు విరిగిపోయిందంటా…. అప్పటి నుంచి ప్రేమ పెళ్లి వంటి అంశాలకు తన జీవితంలో స్థానం ఇవ్వని శోభన పూర్తిగా తన జీవితాన్ని తన సారధ్యంలోని డాన్స్ స్కూల్ కి అంకితం అయిపోయందంటా….

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!