Connect with us

Movie News

వీల్లు సినిమాలు మానేసి చాల పాపులర్ అయ్యారు..

Published

on

సినిమాని మనం అబిమానులుగా చాలా ప్రేమిస్తాము. సినిమాల్లో నటించిన నటి నటులను కూడ అంతే అబిమానిస్తాం. సినిమా ప్రపంచానికి ఎలాంటి కుల మత దేష భావాలు ఉండవు. సినిమాల్లో నటిస్తున్న నటులకి సినిమా తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. కాని ఈ వీడియో లో ఇప్పుడు మీరు చూడబోతున్న నటినటులు మాత్రం సినిమాల్లో అవకాశాలు ఎలా ఉన్న వాటిపై ఆదార పడకుండా చాల బిజిగా లైఫ్ గడిపేస్తున్నారు.

Advertisement

మరి వీల్లేదో బిజినెస్ లేదా ఉద్యోగం చేస్తున్నారనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే. ఈ నటి నటులు పూర్తిగా దేవుని సేవ లో నిమగ్నం అయిపోయి సినిమాలను పక్కన బెట్టి మరి మత ప్రబోదకులుగా కొత్త అవతారం ఎత్తారు. మరి ఎవరు ఏ దేవుని సేవ చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామా..

Lets Start with హీరో రాజా. 2002 లో ఓ చిన్నాదాన సినిమాతో తెరంగేంట్రం చేసిన రాజా, ఆనంద్ సినిమాతో మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012 వరకు ఎదో ఒక సినిమాతో తెర పైన కనబడ్డ రాజా ఇప్పుడు క్రిష్టియన్ మత ప్రబోదకుడిగా బ్రదర్ రాజా గా తన మరో మజిలిని ప్రారంబించాడు. 2014లో అమ్రిత విన్సెంట్ ని పెల్లి చేసుకొని ఒక కూతురు తో పుల్ హ్యాపిగా ఉనాడు. YSRCP కోసం ప్రచారం చేస్తు రాజకీయల్లో కూడ ఆక్టివ్ గా కనబడుతున్నాడు.

Advertisement

నంబర్ 2. హీరోయిన్ నగ్మా. సల్మాన్ ఖాన్ తో హిందీ లో నటించడం మొదలెట్టిన ఈ హాట్ బామ ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా దాదాపు 8 బాషల్లో 1990 నుండి 2007 వరకు 60 కి పైగా చిత్రాల్లో నటించింది. వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు కాంట్రవర్సిలతో ఉండే బామ సమయం దొరికినప్పుడల్లా క్రిష్టియన్ మత ప్రబోదకాలు చేస్తూ పుల్ జోష్ లో ఉంది..

నంబర్ 3. బాపు బొమ్మ దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాతో తెలుగులో పాపులర్ అయిన నటి దివ్య వాణి కొన్ని సినిమాల తర్వాత పెళ్లి చేసుకొని నటన కి స్వస్తి చెప్పింది. చాల గ్యాప్ తీసుకొని మరల బాపు దర్శకత్వం లో వచ్చిన రాద గొపాళం సినిమాలో వేను మాదవ్ తో జోడిగా నటించి అందరికి షాకిచ్చింది. కాని అమే పైన అనేక రూమర్స్ కూడ చక్కర్లు కొట్టాయి. తన స్వతహగ క్రిస్టియన్ కాబట్టి నటించే సందర్బలో కూడ బొట్టు పెట్టుకోనని మెడలో తాలి కూడ వేసుకోనని కరా కండీగా చేప్పేదట. ఇలాంటి ప్రవర్తనతో విసిగిపోయిన దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేసినట్టుగా సమాచారం. సినిమాల సంగతి ఎలా ఉన్న నటి దివ్య వాణి మాత్రం యేసు ప్రభువు సేవ చేస్తు మత ప్రబోదకురాలిగా చాల బిజిగా ఉన్నారు.

Advertisement

నంబర్ 4. సూర్య. ఈ పేరు చెప్తే టక్కున గుర్తు రాకపోవచ్చు కాని మగదీర సినిమాలో కాజల్ కి తండ్రి పాత్రలో నటించిన సూర్య అంటే అందరు గుర్తు పడతారు. సూర్య కూడ సినిమాల్లో కంటే బయట ప్రోగ్రాంస్ చేస్తూ చాల బిజిగా ఉన్నారు. తాను సేవ చేయడానికే పుట్టానని మంచి పాత్రలు వస్తే చేస్తున్నానని చెప్తారు.

నంబర్ 5. మోహిని. తమిళ్ తెలుగు మలయాళ బాషల్లో 2011 వరకు 50కి పైగ సినిమాల్లో హీరొయిన్ గా చేసిన ఈ ఆదిత్య 369 హీరోయిన్ పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పి యేసు సేవలో నే పుర్తిగా తన సమయం గడుపుతుంది. వీల్లే కాకుండ ఉల్లాసంగా ఉత్సాహంగా లో నటించిన సాయి, తమిల్ ఆక్ట్రెస్స్ ఆర్తి లాంటి వాళ్లు కూడ దేవుడి పై వారికి ఉన్న భక్తి ని చాటుకుంటూ ఉన్నారు. హీరో రజినికాంత్ కూడ ఎన్నో సార్లు జీసస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి సినిమాలు లేక వీళ్లు ఈ దారి ఎంచుకున్నారా లేక మరి ఇంకా ఎమైన వేరే కారాణాలు ఉన్నాయో ఎమో కాని మొత్తానికి వీల్లంతా తమ వృత్తిని వదిలేసి పూర్తిగా దేవుడు పైన బారం వేసారు.

Advertisement

ఇంకో మాట ఈ వీడియో ఎవరిని ఏ మతాన్ని ఉద్దేషించి చేసింది కాదు మీకు తెలియని సమాచారన్ని తెలియచేయటమే నా ముఖ్య ఉద్దేషం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Heroin: స్టార్ హీరోతో ప్రేమ,పెళ్లి విడాకులు..12 మందితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్… ఎవరంటే?

Published

on

Star Heroin: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి మనీషా కొయిరాల ఒకరు. ఈమె సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ సినిమాలలో నటించి ఒకానొక సమయంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపారు. ఇక ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో తన వ్యక్తిగత విషయాలలో కూడా వార్తలలో నిలిచారు.

Advertisement

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు పలువురు హీరోలతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడినప్పటికీ ఆయనని పెళ్లి చేసుకోలేదు. ఇక ఈమె సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ రెండేళ్లకే తనతో విడాకులు తీసుకొని విడిపోయి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన మనీషా కోయిరాల మందుకు అలవాటు పడ్డారు.పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్‌, నానా పటేకర్‌, DJ హుస్సేన్‌, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్‌ వంటి ప్రముఖులతో ఈమె డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

12 మందితో డేటింగ్..
ఇలా తరచూ డేటింగ్ ల ద్వారా కూడా ఈమె వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో బిజీగా గడిపారు. పలువురు దర్శక నిర్మాతలు సైతం ఈమె డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూసేవారు. ఇలా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపిన ఈమె మధ్యలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన నిఖిల్… కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్.. అసలు ఆట ఆరంభం!

Published

on

Bigg Boss 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రారంభం అయ్యి 5 రోజులు పూర్తయింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది అయితే హౌస్ లో ఉన్నటువంటి 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ మూడు గ్రూపులుగా విడదీశారు. అయితే ఈ గ్రూపులోకి ఎవరెవరు సభ్యులను తీసుకోవాలనేది చీఫ్ ఎన్నుకోవాల్సి ఉంటుంది.

Advertisement

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ విష్ణు ప్రియ కచ్చితంగా తనని నిఖిల్ తన గ్రూపులోకి తీసుకుంటారని ఆమె భావించింది. కానీ నిఖిల్ మాత్రం ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో విష్ణు ప్రియను నైనిక తన టీమ్ లోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం గురించి నిఖిల్ విష్ణుప్రియ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వీరిద్దరికి ముందే మంచి పరిచయమున్న నేపథ్యంలో తప్పకుండా నిఖిల్ తన టీమ్ లోకి తీసుకుంటారని విష్ణు ప్రియ భావించింది కానీ అది జరగలేదు.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కారణంగా విష్ణు ప్రియ సరదాగా నిఖిల్ ను ఓ ఆట ఆడుకుంది. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఎంతో సరదాగా గడిపిన కంటెస్టెంట్లను మూడు గ్రూపులుగా విడదీయడంతో అసలైన ఆట మొదలైంది.

టాస్కులపై ఫోకస్..
కంటెస్టెంట్లను టీమ్స్ గా విడదీసి బిగ్ బాస్ టాస్కులను ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇచ్చిన మొదటి టాస్కోలో భాగంగా ఇప్పటివరకు హౌస్ లో సైలెంట్ గా కూర్చున్న పృథ్విరాజ్ తన ఆట తీరును కనబరుస్తూ యష్మీ టీమ్ ను గెలిపించారు. దీంతో ముందు ముందు ఏ ఏ కంటెస్టెంట్ ఎలా తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!