Connect with us

Movie News

తండ్రి దెబ్బలకు తాళలేక కోమాలోకి వెళ్ళి అతడి కారణంగానే తనువు చాలించిన టాప్ హీరోయిన్..

Published

on

పిల్లలకు వారి ఆనందం, ఆరోగ్యం, సంపద త్యాగం చేస్తున్న తల్లిదండ్రులను మేము చూసుంటాము… చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. కొన్నిమంది తల్లి తండ్రులు వారి పిల్లల విలువైన వృత్తితో వ్యాపారం చేస్తూ…. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు…. ఈ సంఘటనలు చాలా అరుదుగా మనం వింటాం…. ఈ అరుదైన సంఘటనలు ఎక్కువగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నార్త్ నుంచి వచ్చిన కధానాయికుల విషయంలో జరుగుతుంది. ఇక్కడ మీరు వినబోయే కథ కూడా అలాంటిదే ఒక తండ్రి డబ్బు కోసం తన విలాసవంతమైన జీవితం కోసం…. కూతురి జీవితంతో ఆడుకున్నాడు.. డబ్బు కోసం చివరికి తన కూతురి చావుకి కారణమయ్యాడు….

అర్తి అగర్వాల్ … …. ఇప్పటికే ఈ నటి పై చాలా విన్నాం చూశాం కాని ఇంకా కొన్ని మరుగున పడిన విషయాలతో ఈ వీడియో రూపొందించాము. నువ్వునాకు నచ్చావు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ తో అగ్రహిరోలతో నటించి… స్టార్ హిరోయిన్ గా వేలుగోందింది….. కాని అర్తి అగర్వాల్ నిజ జీవితం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేదంటా…… సినిమాలలో మనం విలన్లని చూస్తూ ఉంటాం ….. అలాంటి వారు నిజజీవితంలో అర్తి అగ్వరాల్ కు తన తండ్రి రూపంలో ఎదురయ్యారు….. అర్తి కి ఇష్టంలేకపోయిన కేవలం డబ్బు కోసం సినిమాలోకి దింపాడు తండ్రి శశాంక్ అగర్వాల్….. తండ్రి బలవంత మీద సినిమాలోకి వచ్చిన అర్తి…. మొదట్లో సక్సస్ అయిన…… ముందు నుంచి బొద్దుగా ఉన్న అర్తి మరికాస్త లావు అవడంతో….. సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి…. కూతురి వృత్తిని వ్యాపారంగా మర్చుకున్న…. అర్తి తండ్రికి ఈ విషయం మింగుడుపడలేదు…… ఎంతైనా కూతురి సంపాదనతో బ్రతుకుతున్నాడు కదా. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో చిన్న సినిమాలలో అయిన నటించమని ఆమె తండ్రి టార్చర్ చేసేవాడు..శశాంక్ అగర్వాల్ డబ్బు కోసం ఏ స్థాయికి గాని నిలబడగలడు అంటే… అతను రోజుకు ఆమె రేటును ఫిక్సి చేసి… ఏ మూడవ గ్రేడ్ చిత్రాలలో నటించమని బలవంతం చేసేవాడంటా…. అంతేకాదు మాట వినకపోతే….. శశాంక్ అర్తిని శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడంట…. ఇంటిలో పనివాళ్ళ ముందు కూడ అర్తిని తీవ్రంగా కొట్టేవాడంటా…. శశాంక్ చేప్పినదానికి అంగీకరించకపోతే. శశాంక్ యొక్క విచక్షణారహిత ప్రవర్తన కారణంగా ఆర్తి ఒకసారి కోమాలోకి వెళ్లిందంటా….

తండ్రి పెట్టే టార్చర్ భరించలేక అమెరికాలోని సాప్ట్ వేర్ ను పెళ్ళి చేసుకుంది… అయిన కూడ తండ్రి దగ్గరి నుంచి వేధింపులు ఆగలేదు…… పెళ్ళి చేసుకున్న సంవత్సరానికి అర్తితో భర్తకు విడాకులు ఇప్పించి….. మళ్ళీ సినిమాలో నటించమని బలవంతం చేశాడు అర్తి తండ్రి శశాంక్….. ఇటు తండ్రికి అడ్డు చేప్పలేక… తండ్రి నిజస్వరూపాన్ని బయటకు చేప్పలేకక… మళ్ళీ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది……. సినిమాల కోసం శస్త్ర చికిత్స కూడ చేయించుకుంది…… శస్త్ర చికిత్స విపలం కావడంతో….. అర్తి మరణించింది…… బ్రతుకున్నప్పుడు నరకం అనుభవించిన అర్తి….. పైలోకంలో అయిన సంతోషంగా ఉంటుందేమో…. ఇలా ఏ కన్న తండ్రి చేయకూడని పనిని అర్తి తండ్రి…. శశాంక్ చేశాడు….. అతను ఆర్టీ యొక్క విలువైన కెరీర్, ఆమె వ్యక్తిగత జీవితాన్ని కేవలం తన స్వార్థం కోసం వాడుకున్నాడు….

Advertisement
Continue Reading
Advertisement

Featured

Shyamala: తాను పవన్ ఫ్యాన్ అంటూ బిగ్ షాక్ ఇచ్చిన శ్యామల.. వెనకడుగు వేసిందా?

Published

on

Shyamala: వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీల బుల్లితెర నటులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామల సైతం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈమె వైసీపీకి ప్రచారం చేస్తూ కూటమిపై అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇలా శ్యామల విమర్శలు చేయడంతో ఈమెపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా తాను పవన్ కళ్యాణ్ కు అభిమానిగా మారిపోయాను అంటూ ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే నేను ఆయనకు పెద్ద అభిమానిని కాదు కానీ ఆయన చేసే పనులు ఆయన చేసే సేవ కార్యక్రమాలు చూసి వీరాభిమానిగా మారిపోయానని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలలోకి రావడం సంతోషంగా ఉంది అంటూ ఈమె గతంలో పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

డబ్బులకు అమ్ముడుపోయారు…

ఇలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు చూసే అభిమానిగా మారానని చెప్పినటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయారు అంటూ విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేశారు.

Advertisement
Continue Reading

Featured

Rashmi: నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి.. రష్మి పై నేటిజన్ కామెంట్.. దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్!

Published

on

Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ కి వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ సందర్భంగా రష్మీ తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ సమాజంలో మూగ జీవాలపై జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కడైనా జంతువులకు హాని చేస్తే ఈమె తప్పనిసరిగా వాటిపై స్పందిస్తూ హాని చేసిన వారికి శిక్ష పడాలి అంటూ తన గళం వినిపిస్తూ ఉంటారు.

తాజాగా ఈమె ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇది షేర్ చేసినటువంటి ఈమె ఇది దారుణం మనం ఇలాంటి వాటిని ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ కామెంట్ లపై నెటిజన్ స్పందించారు.

Advertisement

మనిషికి, పశువుకి తేడా లేదు..
ఈ సందర్భంగా ఒక నైటిజన్ రిప్లై ఇస్తూ ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి… అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈరోజు ఎద్దును చంపిన వాడు రేపు నీ పిల్లలను కూడా చంపుతారు. మనిషికి పశువుకు తేడా తెలియని బ్రెయిన్ వాడిది అంటూ ఈమె రిప్లై ఇస్తూ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Tasty Teja: కొత్త వ్యాపారం ప్రారంభించిన బిగ్ బాస్ టేస్టీ తేజ.. ప్రారంభించిన శివాజీ!

Published

on

Tasty Teja టేస్టీ తేజ పరిచయం అవసరం లేని పేరు ఫుడ్ వ్లాగర్ గా ఎన్నో రకాల ఫుడ్ వీడియోస్ చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం వచ్చింది ఇలా యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ అభిమానులను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారని చెప్పాలి అయితే ఈయన తొమ్మిదవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈయన మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఇలా ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నటువంటి తేజ మొదటిసారి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.

ఇరానీ నవాబ్‌ టీ పేరుతో ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం దీన్ని ఓపెన్‌ చేశారు. బిగ్ బాస్ శివాజీ చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుభశ్రీ ప్రియాంక జెన్ అమర్ బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఉప్పల్‌ డీఎస్‌ఎల్ మాల్‌ సమీపంలో ఈ వ్యాపారం ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Advertisement

టీ బిజినెస్..
ఇక ఈ రెస్టారెంట్ ప్రారంభించిన సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చాలా అద్భుతంగా ఉందని కార్పొరేట్ స్టైల్ లో డిజైనింగ్ చేశారని తెలిపారు. అంతేకాకుండా మొదటిసారి బిజినెస్ లోకి అడుగుపెట్టినటువంటి తేజ మంచి సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!