Connect with us

Featured

కట్టుకున్న భర్తలను మోసం చేసిన టాప్ హీరోయిన్స్

Published

on

సినీ ప్రపంచంలో హిరోహరోయిన్లు మధ్య ఎఫైర్లు, ప్రేమలో పడడం…. ఆరు నెలలు… ఏడాది గడవక ముందే వీడిపోవడం లాంటి వార్తలు మనం వింటు ఉంటాం….. ఇంకా డైరెక్టర్లులు హిరోయిన్ల వలలో పడి తమ భార్యలను నిర్లక్ష్యం చేయడం, హీరోలు కూడ బార్యలకు విడాకులు ఇచ్చి హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న వార్తలు కూడా మీరు వినేవుంటారు. కాని ఈ కోవలో హిరోయిన్స్ కూడా ఉన్నారు. అంటే కొంతమంది హిరోయిన్లు తము ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకోవడానికి తమ భర్తలను హింసించినవారున్నారు. ఇలాంటివి సినీ పరిశ్రమ మొదలైన నాటి నుంచి జరుగుతున్న ఎప్పుడు బయటపడలేదు…….. అయితే ఈ కోవాలో ఏ హిరోయిన్స్ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం…..

ఇలాంటి వాటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సిన పేరు కావ్య మాదవన్ 75 సినిమాలలో హిరోయిన్ గా నటించింది. కాని నిజ జీవితంలో మాత్రం ఫేడ్ అవుట్ అయింది. కావ్య మాదవన్ పేరుకు తగ్గట్లు అందంగా ఉంటుంది. కాని అందం ఒక్కటే ఉంటే సరిపోదు అందుకు తగ్గ మనసు ఉండాలి……. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించడం వల్లనో…. పరిశ్రమ దగ్గరి నుంచో తెలియదుగానీ….. సినిమా రాజకీయలను బాగా ఒంటబట్టించుకుంది. అంతేకాదు వాటిని అమలు కూడా చేస్తూ వచ్చింది. హిరో దిలిప్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది. వీలిద్దరు కలిసి నటించిన వాటిలో రొమాంటిక్ సినిమాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఆ టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిడం… కాని అంతకు ముందే దిలిప్ పెళ్ళి కావడంతో….. కావ్య మాదవన్ ప్రేమకు అడ్డు ఏర్పడింది. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద కావ్య 2009 లో నిశ్చల్ చంద్ర అనే మళీయాలి ని పెళ్ళి చేసుకుంది… కాని ఆమె మనసు మాత్రం దిలిప్ దగ్గరే ఉండిపోయింది. దీంతో ఎక్కువ రోజుల్లో నిశ్చల్ తో కాపురం చేయలేక పోయింది. ఇక్కడి నుంచి కావ్య తన క్రిమినల్ మైండ్ వాడడం స్టార్ట్ చేసింది… నిశ్చల్ తో తరుచు గోడవ పడుతూ…. నిశ్చల్ నుంచి తనకు విడాకులు కావాలని అడిగేది… దానికి కావ్య భర్త ఒప్పుకోకపోవడంతో…. దిలిప్ ని రంగంలోకి దింపి నిశ్చల్ ని దారుణంగా టార్చర్ పెట్టేది కావ్య అంతేకాదు టార్చర్ కి సంబంధించిన ఆధారాలను, ఆడియో టేప్ లను కూడా నిశ్చల్ తల్లి మీడియా ముందుంచింది. చివరికి 2011 లో విడాకులు తీసుకుంది. ఒక లైన్ క్లియర్ అయింది. 2015 లో దిలిప్ కూడ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
విడాకుల అనంతరం దిలిప్, కావ్యలు పెళ్ళి చేసుకున్నారు. కాని నటి భావన కిడ్నాప్ కేసుతో కావ్య, దిలిప్ పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటపడితే…. కావ్యతోపాటు, భర్త కూడా జైలుకు వెళ్ళాల్సిందే…..మొదటి భర్త కి విడాకులు ఇచ్చి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తను సంతోషంగా పెట్టకుండా….. కిడ్నాప్ కేస్ లో ఇరుక్కొని విలనిజానికి మారుపేరులా ఉంది కావ్య వ్యవహరం……. ( )

Advertisement

బాలీవుడ్ నటి రేఖ ఈమే హిరోయిన్ గా చేస్తున్నప్పుడు ఎక్కువ సినిమాలు అమితాబ్ తో కలిసి నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య వ్యవహరం నడించిందనే గుసగుసులు కూడా వినిపించాయి. అమితాబ్ ను ప్రేమించడం వల్లనే రేఖ తమ భర్తతో సరిగా కాపురం చేసేదికాదని…. భర్తను టార్చర్ చేసేదని మాటలు కూడా వినించాయి. అంతేకాదు. రేఖ టార్చర్ తట్టుకోలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నడనేది కొందరి వాదన… భర్త లేకపోయిన రేఖ మాత్రం కుంకుమ, పూలు పెట్టుకోంటుంది. అంటే అమితాబ్ మీద తమకున్న పిచ్చి ప్రేమ అమితాబ్ భర్తలా భావించేలా
చేస్తుంది.

నటి వినీత విజయ్ కుమార్. ఈమే నటులైన విజయ్ కుమార్ మంజులల గారాల పట్టి. వినీత పై లెక్కకు మించిన ఆరోపనలు కోలివుడ్లో వెలువడ్డాయి. తెలుగులో దేవి సినిమాతో బాగ పాపులర్ అయ్యింది వినీత , తన సోదరి తో అఫ్ఫైర్ పెట్టుకున్నాడు అని తండ్రి ప్రొడక్షన్ మానేజర్ తమ్మున్ని చంపిందని ఆమే పై మొదట కేసు నమొదయ్యింది. ఎలాగోల దాని నుండీ బయటపడ్డ ఆ తర్వాత ఆకాశ్ అనే టివి నటుడితో సంబందం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతా ఆనంద్ రాజ్ అనే సంపన్నుడిని బుట్టలో దింపి మొదటి భర్త ను వదిలించుకుంది. మొదటి భర్త తో ఒక కొడుకు రెండో భర్త తో కుతురు సతానం గా కలిగిన వినీత ఇప్పుడు ఒక కొరియొగ్రాపర్ తో సహజీవనం చేస్తు విడిపోయిన భర్త ల ఆస్తుల కోసం కేసులు పెట్టి వేదిస్తుంది. ఇవి మాత్రమే కాకుండ తన కొడుకును తండ్రి విజయ్ కుమార్ కిడ్నాప్ చేసాడంటు అతడిపై కేసు పెడితే, కుతురిని వినీత కిడ్నాప్ చేసిందంటు రెండో భర్త ఆనంద్ రాజ్ వినీత పై కేసు పెట్టాడు. కొడుకును తండ్రి దగ్గర నుండీ తీసుకోవడానికి ఎయిర్ పోర్ట్ లో మీడియా ముందు వినీత విజయ్ కుమార్ లు కొట్టుకోవడం అందరు చూశారు.

ఇక తర్వాత నటి రాధికా ఈమె కూడా మూడు పెళ్ళిలు చేసుకుంది. ఈమె ఒకప్పటి ప్రముఖ నటుడైనా ఏంఆర్ రాధ కూతురు. ప్రతాఫ్ పోతన్ ఇతను ఒక ఆర్డినరీ యాక్టర్. రాధిక ఇతన్ని ముందు ప్రేమించింది కాబట్టి ఇతను రాధికను ప్రేమించాల్సి వచ్చింది. కట్ చేస్తే ప్రతాఫ్ పెళ్ళి….. ఆ తరువాత ప్రతాఫ్ కి అసలు టార్చర్ స్టార్ట్ అయ్యింది. రాధిక టార్చర్ భరించలేక…. ఆత్మగౌరవం ఉన్న ఏ మగాడు రాధిక తో కాపురం చేయలేడని చేప్పేసాడు. దాంతో ప్రతాప్ విడాకులు తీసుకున్న కూడా ఆయకు రాధిక చుక్కులు చూపించింది. ప్రతాప్ తరువాత ఒక ఫారనర్ ని పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత శరత్ కుమార్ ని పెళ్ళి చేసుకుని ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యింది.

Advertisement

ఎంతో అందంగా కనింపించే సీత తెలుగు, తమిళ, కన్నడ,మళీయాలం భాషల్లో నటించింది. చూడడానికి ఒక్కప్పుడు హిరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమె తండ్రి కూడా సినిమా నటుడు కావడంతో తెలికగా సినిమాల్లోకి అడుగుపెట్టింది సీత. అప్పట్లో అంటే 1990 లో కోలివుడ్ నటుడు పార్ధివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు… ఒక దత్త పుత్రుడు ఉన్నారు. సంతోషాంగా సాగుతున్న సమయంలో సీత,పార్థివన్ ల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. సీత ప్రవర్తన నచ్చకనే సీత భర్త తమ నుంచి విడాకులు తీసుకున్నరని కథనాలు కూడా వచ్చాయి. దీంతో కొన్ని రోజులకు సినిమాలకు దూరమైన సీత.. మళ్ళీ 2002 లో ఒక తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సిరీయల్స్ లో కూడా నటించింది. ఈ సమయంలో కో-అర్టిస్ట్ సతీష్ ను 2010లో సీత రెండో వివాహం చేసుకుంది.అయితే కొన్నాల్లకే అతనితో మనస్పర్ధలు రావడంతో… విడాకులు తీసుకోక తప్పలేదు. ఇలా రెండు వివాహాలు విచ్ఛిన్నం కావడంతో… తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిన సీతకు…. నటిగా అవకాశాలు తగ్గిపోవటంతో… పోట్టకూటి కోసం సీత అడ్డదారులు తోక్కనట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నైలో ఆమె కొన్ని వ్యభిచారాలు గృహాలను నిర్వహిస్తునట్లు….. సీత ఇంటికి 24 గంటలు పరాయి పురుషులు వస్తూపోతున్నట్లు చూట్టు ప్రక్కల వారు పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో కొందరి పెద్దల హస్తం ఉండడంతో…. కేసును బయటకు రాకుండా చేశారు.

నటి విజయ నిర్మలా ఈ హిరోయిన్ కూడా ఈ కోవాలోకే వస్తారు. ఈమె మందుగా ఒక నేవీ ఆఫీసర్ పెళ్ళి చేసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అతనే నరేష్ ఒక్కప్పటి టాలీవుడ్ కామీడి హిరో. ఈమె సినిమాల్లో నటిస్తున్న సమయంలో నిర్మలకు తన భర్త కంటే హిరో కృష్ణ మీదనే ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలకు తండ్రి కృష్ణ. కృష్ణ మొదటి భార్యను కృష్ణే పక్కకు పెట్టేలా చేసింది నిర్మల. కట్టుకున్న భర్తను నిండ ముంచెసింది. ఎందుకు ఏమిటి అని ఆరా తీసేందుకు నిర్మల భర్త ప్రయత్నించేలోపే చేప్పబెట్టకుండా కృష్ణ ఇంటికి వచ్చేసింది నిర్మలా.

ఇంత సినీయర్ మోస్ట్ హిరోయిన్ల లిస్ట్ లోకి ఒక యంగ్ హిరోయిన్ కూడా చేరిపోయింది ఆవిడ ఏవరోకాదు అమలాపాల్. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా కేరీర్ ఫీక్ లో ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్ద నెలల తరువాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో ఇద్దరు చట్టపరంగా విడిపోయారు. వీరిద్దరు వీడిపోవటానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయని చెబుతున్నారు అమలాపాల్ స్నేహితులు………ఏది ఏమైనా చిత్ర పరిశ్రమలో హిరోలే కాదు హిరోయిన్స్ కూడా ఏం తక్కువ కాదు అని విషయాన్ని ఈ హిరోయిన్స్ నిరుపించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!