Connect with us

Featured

కిడ్నాప్ చేసి, రేప్ చేసి, పబ్లిక్ గా నలిపేసి పాపం ఈ హీరోయిన్స్ జీవితాలు ఎలా నాశనం చేసారో తెలిస్తే..!!

Published

on

“రంభ, ఊర్వశి, మేనక” అనే దేవతల పేర్లు వినడం తప్ప ఎవ్వరూ చూసి ఉండరు, ఒక హీరోయిన్ అందాన్ని చూసి “అబ్బా రంభలా ఉందిరా” అని కామెంట్ చేసే జనాలు.. అదే హీరోయిన్ పొరపాటున రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే మాత్రం రంభ కాదు కదా కనీసం మనిషిలా కూడా చూడరు. ఒక మైనపు ముద్దనో లేక మాంసపు ముద్దో చూసినట్లు చూస్తారు, అవకాశం వస్తే నలిపేస్తారు. ఇంకా కుదిరితే ఇంకేమైనా చేయడానికి సైతం వెనుకాడరు. అదే కాస్త సంఘంలో పేరుతోపాటు పలుకుబడి కూడా ఉన్న పెద్దవాళ్లైతే సదరు హీరోయిన్ తమ పక్కలోకి వచ్చేదాకా ఊరుకోరు. అలా కొందరి కామానికి బలైపోయిన హీరోయిన్ల గురించి ఇవాళ తెలుసుకొందాం..!!

భావన
మలయాళ నటి భావన కిడ్నాప్ & రేప్ గురించి తెలియనివారుండరు. ఓ ప్రముఖ మలయాళ హీరో దిలీప్ తనకు ఆమె లొంగలేదన్న ఏకైక కారణంతో కక్ష కట్టి ఆమెను ఒక కిరాయి గూండా చేత కిడ్నాప్ చేయించి మరీ రేప్ చేయించాడు. అయితే.. సోషల్ మీడియా పుణ్యమా అని భావనకు సపోర్ట్ లభించడంతో.. దిలీప్ కి కోర్ట్ శిక్ష విధించింది.

Advertisement

ఫాతిమా బాబు..
గబుక్కున పేరునుబట్టి ఈమెను ఎవరూ గుర్తించలేరు కానీ.. “గౌతమ్ ఎస్.ఎస్.సి” సినిమాలో నవదీప్ తల్లి పాత్రధారి అంటే మాత్రం కనీసం 20% జనాలకి గుర్తొచ్చే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించి ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తున్న ఈవిడ జీవితంలో చోటు చేసుకొన్న బాధాకరమైన సంఘటన ఒక క్రైమ్ థ్రిల్లర్ ను గుర్తుకు చేస్తుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ అప్పటి హీరోయిన్ ఫాతిమాపై మనసుపడ్డాడు. గెస్ట్ హౌస్ కి రమ్మని తన మనషుల చేత ఫాతిమాకి చెప్పించినప్పటికీ.. ఆమె పట్టించుకోకపోవడంతో ఏకంగా ఆమెను కిడ్నాప్ చేయించి.. దాదాపు 10 రోజులపాటు ఆమెను బలవంతంగా అనుభవించి నడిరోడ్డుపై పడేశాడు. పాపం ఆమె పోలీసులను ఆశ్రయించినా అప్పటి ప్రభుత్వమే స్టాలిన్ కు అండగా నిలవడంతో.. ఫాతిమాకు న్యాయం జరగలేదు.

వరలక్ష్మీ శరత్ కుమార్..
తమిళ స్టార్ కథానాయకుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదట. స్టార్ హీరో కూతురు అయిన ఈమెను ఎవరు ఫోర్స్ చేశారా అనుకొంటున్నారేమో.. ఎంత స్టార్ హీరో కూతురైనా.. అక్కడ అమ్మాయి కదా. సో, ఒక ఫేమస్ డైరెక్టర్ తన గెస్ట్ హౌస్ కి రమ్మని నిర్లజ్జగా పిలిచాడట. ఈ విషయాన్ని వరలక్ష్మీ స్వయంగా ఓ మీడియా సమావేశంలో పేర్కొనడం విశేషం.

నగ్మా..
ఈమె నటిగా ఉన్నంతవరకూ పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు కానీ.. పొలిటీషియన్ గా మారాక మాత్రం నానా ఇబ్బందులు పడింది. 2014 ఎన్నికల్లో ఆమెను ఒక పేరున్న పొలిటీషియన్ పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడమే కాదు.. ఆ ప్రచారంలో ఆమెను జనాలు నలిపేశారు కూడా.

Advertisement

శ్రియ, హన్సిక, జ్యోతిక
ఈ ముగ్గురు హీరోయిన్లూ రకరకాల పబ్లిక్ ఈవెంట్స్ లో జనాల చేతిలో నలిగిపోయిన వారే. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేశాయి. ఇక అదే జాబితాలో రీసెంట్ గా కాజల్ కూడా “మనం సైతండ్’ ఈవెంట్ కోసం ఇనార్బిట్ మాల్ కి వెళ్ళినప్పుడు.. అమ్మడిని దాదాపు పిసికేశారు జనాలు. అదృష్టం బాగుండి ఆ టైమ్ లో అక్కడా రాణా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే అమ్మడిని పీల్చి పిప్పి చేసేసేవారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!